Rythu Bharosa | పంట పెట్టుబడి సాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వవలసిన రైతు భరోసా కొంతమేర భూమికే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రైతు భరోసా డబ్బులు ఖాతాలో తక్కువ పడడంతో వ్యవసాయ శ�
ప్రజాపాలనలో కొత్త రేషన్కార్డులకు దరఖాస్తులు పెట్టుకున్న అభ్యర్థులను లబ్ధిదారులుగా ఎంపిక చేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం కేశంపేట తహసీల్దార్ ఆజం అలీ అవగాహన కల్పించారు.
Gattu Ippalapalle | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ నాయకులు, ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మండల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు.
Govt Schools | ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందని షాబాద్ మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడ�
Social Responsibility | మాజీ సర్పంచ్ పొడవు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండిపేట్కు చెందిన రాక్ వెల్ ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి గ్రామంలో వర్షాకాలం వరి సాగు కోసం అవసరమైన నాణ్యమైన వరి విత్తన
Road Accident | ఆమనగల్లు పట్టణ సమీపంలోని సూర్యలక్ష్మి కాటన్ మిల్లు వద్ద హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమనగల్లు మున్సిపాలిటీ ముర్తూజపల్లి గ్రామానికి చెందిన కాలే మ�
Tenth Get together | మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2013-2014లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం పట్టణంలోని కళ్యాణీ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు.
Financial Help | పదవ తరగతి బ్యాచ్ కు చెందిన బాల్యమిత్రులు తమ స్నేహితుడు అశోక్ అకాల మరణం చెందడాన్ని తట్టుకోలేకపోయారు. ఆదివారం తమ చిన్ననాటి స్నేహితుడు అశోక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Rangareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మోత్కూలగూడ గ్రామంలో 1999లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది.
Farmers strike | పార్కు ఏర్పాటు చేయకుండా ఉద్యోగాలు కల్పించకుండా టెక్స్ టైల్స్ పార్క్ నిర్వాహకులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తూ నందిగామ మండలం చేగూరు రెవెన్యూ పరిధిలోని టెక్స్ టైల్స్ పార్కు ముందు ఆదివారం పార్�
Anganwadi Centre | మారుమూల పల్లెల్లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేసే అంగన్వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.