రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని చింతకుంటపల్లి గ్రామంలో మూడెకరాల ప్రభుత్వ భూమి(పలుగు రాయి)ని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు రమేశ్యాదవ్ ఆరోపించారు. కబ్�
Road Accident | యాచారం మండలం మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Rangareddy | నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ శాస్త్రవేత్తలు శ్రీనివాస్, రాజేశ్వర్ నాయక్, కిరణ్ కుమార్ లు అన్నారు.
చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కళాశాలలో గ్రాడ్యుయేట్, పీజీ విద్యార్థులకు గత మూడు నెలలుగా స్టైఫండ్ ఇవ్వడం లేదని సోమవారం కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
Rangareddy | తుర్కయంజాల్ మున్సిపాలిటి పరిధి కమ్మగూడ బస్తీ దవాఖానలో గత రెండు సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేసిన రమావత్ సరోజను ఉద్యోగానికి రావొద్దంటూ ఇటీవల బస్తీ దవాఖాన డాక్టర్లు చెప్పడంతో ఆమ�
మాడ్గుల ప్రభుత్వ కాలేజీ ముందు స్థలం వ్యర్థాలకు నిలయంగా మారింది. పలువురు చికెన్ వ్యాపారాలు రాత్రిపూట కోళ్ల వ్యర్థాలను తీసుకొచ్చి ఈ కాలేజీ ముందే వేసి వెళ్లిపోతున్నారు. పార్టీలు, ఫంక్షన్లు చేసుకునే వారు �
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని కాకునూరు - లేమామిడి గ్రామాల మధ్యగల వంతెన నిర్మాణానికి గ్రహణం వీడటంలేదు. దశబ్దాలుగా ఎదురు చూస్తున్న లేమామిడి, కాకునూరు, నిర్దవెల్లి గ్రామాల ప్రజల కల సాకారమవుతుంద�
ఓవైపు జిల్లాలో చెరువులు, కుంటల ఆక్రమణ, కాల్వల కబ్జాలపై హైడ్రా దూకుడు పెంచినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగటంలేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఔటర్రింగ్ రోడ్డుకు చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో చెర
Govt Schools | సర్కారు బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సకల వసతులతో ఆహ్లాదకరంగా సాగిన సర్కారు చదువు ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ప్రశ్నార్థకంగా మారింది.
Farmers | గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన సిపిఎం ఆధ్వర్యంలో రైతులు బుధవారం ఆందోళనకు దిగారు.