దేవాలయాలకు పోటెత్తిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించిన మహిళలు ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు కులకచర్ల/పెద్దేముల్/బొంరాస్పేట, జూలై 22: జిల్లాలో బోనాల సందడి నెలకొన్నది.
రాష్ట్ర చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాశ్ మైసిగండి గ్రామంలో పోస్టాఫీస్ బ్రాంచ్ ప్రారంభం కడ్తాల్, జూలై 22: పోస్టాఫీల్లో అందజేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ పోస్�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సుకన్య యాచారం, జూలై22: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంప
పేదలను దృష్టిలో ఉంచుకొని విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఎస్సీ, గిరిజన, బీసీ, మైనార్టీ, వికలాంగుల, వయోజనుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
గ్రేటర్లో కొవిడ్ కేసులు అనూహ్యంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 658 కేసులు నమోదు కాగా, అందులో కేవలం హైదరాబాద్ నగరంలోనే 316 కేసులు నమోదు కావడం ఆందోళనకర విషయమని వైద్యులు అంటున్నారు.
రాష్ట్రంలోనే వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా కంది పంట సాగవుతున్నది. ఏటా 1.80లక్షలకుపైగా ఎకరాల్లో రైతులు కందిని సాగు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని తాండూరు కందిసాగుకు పెట్టింది పేరు. దీంతో ఇక్కడ కంది �
మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను నందనవనంగా మార్చారు పోలీసు సిబ్బంది. సీఐ లింగయ్య ఆధ్వర్యంలో మొక్కలను సంరక్షిస్తుండడంతో ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ 23న మంచాల మండలం జాపాల-కాగజ్ఘట్ అడవి ప్రాంతంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరవుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ప్రశాంత్ కుమార్రెడ్డి అ
అసత్య ఆరోపణలతో రంగారెడ్డి జిల్లాలో కేంద్ర బృందాల విస్తృత పర్యటనలు అధిక సంఖ్యలో కూలీలు హాజరుకావడంపై అనుమానాలు ఇబ్రహీంపట్నం,అబ్దుల్లాపూర్మెట్ మండలాల్లో పలు పనుల తనిఖీ 2017-18లో చేసిన పనులు చూపించాలంటూ ఆర�
ఎనిమిదేండ్లుగా ఊసెత్తని కేంద్ర సర్కార్ మూడుసార్లు సర్వే చేసినా అమలుకు నోచుకోని కొత్త రైల్వే లైన్ నిర్మాణం ఎంఎంటీఎస్ పొడిగింపు ఉత్తుత్తిదే.. నిధుల కేటాయింపులో ఏటా నిరాశే.. రైల్వే లైన్ పూర్తైతే 40 గ్రా�