వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే రోగులు భయపడేవారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చేవెళ్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కాల�
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వాన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు వికారాబాద్ జిల్లాలో అలుగు పారుతున్న 129 చెరువులు రంగారెడ్డి, జూలై 23, (న
నందిగామ, జూలై 23 : కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో కొత్తూరులో రూ. 2 కోట్లతో చేప�
గొప్ప విజన్ ఉన్న నాయకుడు మంత్రి కె.తారకరామారావు ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి ఆయన చలువే.. పెట్టుబడుల సాధనలో ఎనలేని కృషిచేసిన కేటీఆర్ రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి కేటీఆర్ జన్మదినం సం�
కేంద్రం పన్ను విధింపుతో నిరుపేదలు, చిరుద్యోగులకు తప్పని తిప్పలు మండిపడుతున్న జనం మోదీ సర్కార్కు రోజులు దగ్గరపడ్డాయని మండిపాటు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు కేం�
రంగారెడ్డి జిల్లాలో పండుగలా హరితహారం కార్యక్రమం ఈ ఏడాది లక్ష్యం 77 లక్షల మొక్కలు ఇప్పటికే 2.72 లక్షల మొక్కలు నాటడం పూర్తి నర్సరీల్లో అందుబాటులో సరిపడా మొక్కలు ఇంటింటికీ ఆరు పండ్లు, పూల మొక్కల పంపిణీ ప్రతి మ�
దేవాలయాలకు పోటెత్తిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, బోనాలు సమర్పించిన మహిళలు ఆకట్టుకున్న శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు కులకచర్ల/పెద్దేముల్/బొంరాస్పేట, జూలై 22: జిల్లాలో బోనాల సందడి నెలకొన్నది.
రాష్ట్ర చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ ప్రకాశ్ మైసిగండి గ్రామంలో పోస్టాఫీస్ బ్రాంచ్ ప్రారంభం కడ్తాల్, జూలై 22: పోస్టాఫీల్లో అందజేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర చీఫ్ పోస్�
మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ సుకన్య యాచారం, జూలై22: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయంలో ఎంప