దంచి కొట్టిన వాన పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు జలమయంగా మారిన గ్రామాలు, కాలనీలు వికారాబాద్, జూలై 26: వికారాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కు�
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు స్తంభించిన జనజీవనం వర్షంతో అలుగుపారిన చెరువులు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు ఇబ్రహీంపట్నం, జూలై 26: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం ఉదయం నుంచి సాయం
సీజనల్ వ్యాధులు, బూస్టర్ డోస్పై ప్రజలకు అవగాహన కల్పించండి త్వరలో 15 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రూ.200 కోట్లతో జిల్లాలో మన ఊరు-మన బడి పనులు మొదట 464 స్కూళ్లలో రూ.90 కోట్లతో పనులు షురూ ఇకపై విద్యా సంవత్సరానికి మ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మంగళవారం వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్, కొడంగల్ మండలాల్లోని పలు గ్రామాలతో పాటు రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, షాబాద్ మండలాల్లోని
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పరిగి, జూలై 26: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె కలెక్టరేట్లోని క్య�
కరోనా మహమ్మారిని కట్టిడి చేసేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుని ఆరు నెలలు పూర్తైన అర్హులందరూ బూస్టర్ డోస్ తీసుకోవాలని వైద్యారోగ్�
వైద్య ఆరోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. గతంలో సర్కారు దవాఖానకు వెళ్లాలంటేనే రోగులు భయపడేవారు.
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆదివారం వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ శ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు చేవెళ్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కేటీఆర్ జన్మదినం సందర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే కాల�
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఎడతెరిపిలేని వాన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, శంకర్పల్లి మండలాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు వికారాబాద్ జిల్లాలో అలుగు పారుతున్న 129 చెరువులు రంగారెడ్డి, జూలై 23, (న
నందిగామ, జూలై 23 : కొత్తూరు మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య ఆధ్వర్యంలో కొత్తూరులో రూ. 2 కోట్లతో చేప�