పరిగి, జూలై 10 : జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. జిల్లాలోని పలు ప్రాంతాలలో మో స్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం పగలు చిరుజల్లులు కురియగా రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. జిల్లాలోని వాగులు, వంక�
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిగి/ఇబ్రహీంపట్నం, జూలై 10: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లా కలెక్టర్ల
వర్షానికి దెబ్బతిన్న ఇండ్లు పోటెత్తిన వరద నీరు పెద్దేముల్, జులై 9 : రెండు మూడు రోజులుగా మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో కురిసిన వర్షానికి ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. శనివారం మండల పరిధిలోని గొట్ల�
నవాబుపేట మండలంలో జోరుగా సాగుతున్న ‘హరితహారం’ 32 గ్రామాల్లో ఐదు లక్షల పైచిలుకు మొక్కలు నాటాలన్నదే అధికారుల లక్ష్యం నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డుల ఏర్పాటు ఇదివరకు నాటిన మొక్కల చుట్టూ కలుపుమొక్కల తొలగిం�
సాగు విధానంపై వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు, సూచనలు ప్రభుత్వ పథకాల సద్వినియోగంపై వివరణ విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లపై జాగ్రత్తలు రైతుల్లో వస్తున్న చైతన్యం బహుళప్రయోజనాలిస్తున్న రైతు వేదికలు మంచాల, జూలై 9 :
సబ్సిడీ గొర్రెలతో రూ.500 కోట్ల ఆదాయం ఒక్కో లబ్ధిదారుడికి రూ.5 లక్షల ఆదాయం మందకు 30 గొర్రెలు పెరుగుదల తొలి విడుతగా 11,750 మందికి గొర్రెల పంపిణీ త్వరలో రెండో విడుతలో 21 వేల మందికి అందించేందుకు ఏర్పాట్లు రూ.250 కోట్లతో �
చమురు, వంటగ్యాస్ ధరల పెంపుపై భగ్గుమన్న ప్రజానీకం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వెల్ల్లువెత్తిన నిరసనలు రోడ్లపైకి వచ్చి ధర్నా చేసిన ప్రజాప్రతినిధులు, నేతలు పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ పరిగి, జూలై
వికారాబాద్ జిల్లాలో గ్రీన్బడ్జెట్ కేటాయింపు 566 గ్రామపంచాయతీల నుంచి రూ.13.97కోట్లు నాలుగు మున్సిపాలిటీల్ల్లో రూ.4.12కోట్లు.. హరితహారానికి సన్నద్ధమవుతున్న అధికారులు నర్సరీల్లో సిద్ధంగా మొక్కలు.. ఎవెన్యూ ప్�
రంగారెడ్డి జిల్లాలోని యాచారంలో 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు రంగారెడ్డి, జూలై 8(నమస్తే తెలంగాణ): అల్పపీడన ప్రభావంతో రంగారెడ్డి జిల్లాలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు మోస్తరు నుంచి భారీ వర్�
అటవీప్రాంతాల హద్దులపై హరితహారం డివిజన్లో 2 లక్షల మొక్కలు నాటిన సిబ్బంది అడవుల్లో 20లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 8 : చెట్లతోనే మానవ మనుగడ.. మొక్కలు విరివిగా నాటితే సమృద్ధిగా వ�
పేదింట్లో సంతోషం నింపుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు షాద్నగర్టౌన్, జూలై 8 : గతంలో పేదింట్లో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు పుట్టిన నాటి నుంచి పెంచి పెద్ద చేసి పెండ్లి
అబ్దుల్లాపూర్మెట్, జూలై 8 : ప్రజలు ఫిల్టర్ నీరు తాగకుండా మిషన్ భగీరథ నీటినే తాగాలని మిషన్భగీరథ డీఈ రాజు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీరు త�
పరిగి, జూలై 8: జిల్లాలోని మండల స్టాక్ పాయింట్ నుంచి అంగన్వాడీ కేంద్రం వరకు నేరుగా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి తెలిపారు. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు రేషన్