ఈ ఏడాది 5827 మంది సభ్యులను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు నిర్ణయం ఇప్పటివరకు 1257 సభ్యుల గ్రౌండింగ్ పూర్తి సెప్టెంబర్లోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తికి చర్యలు వ్యాపారాల నిమిత్తం ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3
వర్షాలు కురువడం కొంత ఆలస్యమైనా ఇటీవల ప్రతి రోజూ వర్షాలతో వికారాబాద్ జిల్లా పరిధిలో పంటల సాగు ఊపందుకుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధ�
15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసేందుకు ప్రభుత్వం సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు అందజేస్తున్న డిజిటల్ కీని వినియోగించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుక
‘కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులు తీర్చిదిద్దబడుతున్నాయి.. మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి..’ అని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.
లీటర్ కూల్డ్రింక్ తాగినాక బాటిల్ను ఏం చేస్తారని ఎవరినైనా ప్రశ్నిస్తే.. నీళ్ల కోసం ఉపయోగిస్తామనో లేదా బయట పడేస్తామనో సమాధానం వస్తుంది.ప్లాస్టిక్ బకెట్ పాతబడి విరిగిపోయాక ఏం చేస్తారని ఎవరైనా అడిగి
పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఇంటర్మీడియెట్, పదవ తరగతి