హరిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎనిమిదో విడుత హరితహారానికి రంగారెడ్డి జిల్లాలోని 558 గ్రామ పంచాయతీల
అత్యధికంగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా రూ.84.49 కోట్లు అత్యల్పంగా కొడంగల్ ఎస్ఆర్వోలో రూ.14.69 లక్షలు మే నెలతో పోలిస్తే జూన్లో రూ.25 కోట్ల మేర పెరిగిన ఆదాయం జూన్లో 21,449 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు దొడ్డికొమురయ్య 76వ వర్ధంతిని సోమవారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కుర్మసంఘంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వ హిస్తున్న తెలంగాణ హరిత హారం కార్యక్రమానికి పల్లెల్లో జోరుగా పనులు సాగుతున్నాయి. పల్లెలు పచ్చదనంతోఉండేందు కు ప్రజాప్రతినిధులు,
వికారాబాద్ జిల్లాకు రెండు బస్తీ దవాఖానలు మంజూరు అందనున్న తక్షణ చికిత్స, ఉచితంగా మందులు ఇప్పటికే మద్గుల్ చిట్టంపల్లి బస్తీ దవాఖానలో అందుతున్న వైద్య సేవలు తుది దశలో తాండూరు బస్తీ దవాఖాన ఏర్పాటు పనులు ఆ
30 నుంచి 50 పడకలకు రూపాంతరం పెరుగనున్న సిబ్బంది.. అందనున్న నిరంతర సేవలు ప్రస్తుతం నిత్యం 500 నుంచి 1000 మంది వరకు వస్తున్న రోగులు అన్ని వ్యాధులకు ప్రత్యేక వైద్య నిపుణుల నియామకం ఇక నుంచి వైద్య పరీక్షలన్నీ ఇక్కడే.. �
మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆర్కేపురం, జూలై 3: ప్రధాని మోదీకి సరైన పోటీదారు సీఎం కేసీఆర్ మాత్రమేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇం�