మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా లక్ష మొక్కలు నాటుదాం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, జులై 16 : హరిత ఇబ్రహీంపట్నంగా తయారు చేయటమే లక్ష్యంగా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముం�
ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతానికి చర్యలు రహదారులు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రాధాన్యత గతంలో వానలొస్తే రాకపోకలు బంద్ రంగారెడ్డి, జూలై 16, (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రజా �
మైకుల మోత నుంచి డీజేల హోరు దాకా.. వెలుగుల జిగేళ్ల నుంచి అలంకరణల వరకు ప్రతి సీజన్లోనూ రెండు చేతులా సంపాదన పెద్దఅంబర్పేట, జూలై 16: ‘అమ్మా బైలెల్లినాదో నాయనా.. తల్లీ బైలెల్లినాదో.. లష్కర్లో బోనాలమ్మో మాయమ్మ ఘ
నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు సిబ్బందిని అభినందించిన చేవెళ్ల ఏసీపీ రవీందర్రెడ్డి శంకర్పల్లి, జూలై 16: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన భర్తను ప్రియుడితో హత్య చేయి�
వందే భారత్ మిషన్ కోచ్ కాంట్రాక్ట్ను దక్కించుకున్న మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రంగారెడ్డి జిల్లా కొండకల్లో కొలువుదీరిన సంస్థ.. దేశంలోనే అతి పెద్దది ఆదిలోనే రూ.2100 కోట్ల ప్రాజెక్టు .. ఇప్పటికే 44 కోచ్ల త
ఈ నెల 18 నుంచి అందించేందుకు ప్రభుత్వం చర్యలు వికారాబాద్ జిల్లాలో 69,850 పిల్లలకు పంపిణీ హర్షం వ్యక్తం చేస్తున్న పెంపకందారులు పరిగి, జూలై 15: గొర్రె పిల్లల్లో వచ్చే నీలి నాలుక వ్యాధి నివారణకు ప్రభుత్వం ఉచితంగా
తాండూరు దవాఖానకు రూ.25 లక్షల నగదు అవార్డు వికారాబాద్ సీహెచ్సీకి రూ.లక్ష పీహెచ్సీల్లో విజేతగా బొంరాస్పేట్ పీహెచ్సీ జిల్లాకు ‘కాయకల్ప’ తో రూ.31.85లక్షల నగదు ప్రైజ్ పరిగి, జూలై 15 : వికారాబాద్ జిల్లాకు అవ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూలై 15: రాష్ట్రంలోని సబ్బండ వర్ణాలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంల
నందిగామ, జూలై 15 : దళిత బంధు పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం గూడురు గ్రామానికి చెందిన అశోక్కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన వాహనాన్ని శుక్�
విడిభాగాలుగా చేసి 500 కేవీఏ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లోని 850 కేజీల కాపర్ వైర్, 350 లీటర్ల ఆయిల్ తస్కరణ వాటి విలువ సుమారు రూ.12 లక్షలు : నిర్వాహకులు ఘటనాస్థలిని పరిశీలించిన పెద్దేముల్ ఎస్ఐ కేసు నమోదు పెద�
పరిగి, జూలై 15: ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులను వివక్ష లేకుండా సమర్థవంతంగా పరిష్కరిస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి శాఖల ఆధ�
బహుళప్రయోజనాలిస్తున్న పంచాయతీ ట్రాక్టర్ సత్ఫలితాలనిస్తున్న సీఎం కేసీఆర్ నిర్ణయం రంగారెడ్డి జిల్లాలో 558 జీపీలకు ట్రాక్టర్లు పారిశుధ్యం,హరితహారంలో ట్రాక్టరే కీలకం ఉదయం చెత్త సేకరణ, సాయంత్రం మొక్కలకు
లబ్ధిదారులు ఎంచుకున్న యూనిట్లకు అవకాశం దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట మొదటి విడుతలో కోట్పల్లి మండలంలో 17 మంది లబ్ధిదారుల ఎంపిక 15 మందికి యూనిట్ల అందజేత.. త్వరలో మరో ఇద్దరికి.. కోట్పల్లి, జూలై 10 : దళ�