పేదింట్లో సంతోషం నింపుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు షాద్నగర్టౌన్, జూలై 8 : గతంలో పేదింట్లో ఆడబిడ్డ పుట్టిందంటే చాలు పుట్టిన నాటి నుంచి పెంచి పెద్ద చేసి పెండ్లి
అబ్దుల్లాపూర్మెట్, జూలై 8 : ప్రజలు ఫిల్టర్ నీరు తాగకుండా మిషన్ భగీరథ నీటినే తాగాలని మిషన్భగీరథ డీఈ రాజు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీరు త�
పరిగి, జూలై 8: జిల్లాలోని మండల స్టాక్ పాయింట్ నుంచి అంగన్వాడీ కేంద్రం వరకు నేరుగా బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమారి తెలిపారు. ఇంతకుముందు అంగన్వాడీ టీచర్లు రేషన్
ఈ ఏడాది 5827 మంది సభ్యులను వ్యాపారవేత్తలుగా మార్చేందుకు నిర్ణయం ఇప్పటివరకు 1257 సభ్యుల గ్రౌండింగ్ పూర్తి సెప్టెంబర్లోగా నిర్దేశించిన లక్ష్యం పూర్తికి చర్యలు వ్యాపారాల నిమిత్తం ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.3
వర్షాలు కురువడం కొంత ఆలస్యమైనా ఇటీవల ప్రతి రోజూ వర్షాలతో వికారాబాద్ జిల్లా పరిధిలో పంటల సాగు ఊపందుకుంది. వికారాబాద్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 5,31,501 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారని వ్యవసాయ శాఖ అధ�
15వ ఆర్థిక సంఘం నిధులు డ్రా చేసేందుకు ప్రభుత్వం సర్పంచ్లు, ఉపసర్పంచ్లకు అందజేస్తున్న డిజిటల్ కీని వినియోగించాలని జిల్లా పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం వైభవంగా జరిగింది. రంగురంగు పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దంపతులు పూజలు నిర్వహించి రథాన్ని ముందుక
‘కార్పొరేట్కు దీటుగా సర్కార్ బడులు తీర్చిదిద్దబడుతున్నాయి.. మన ఊరు - మన బడి కార్యక్రమంతో పాఠశాలల్లో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి..’ అని విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు.