ప్రతి గ్రామానికి 18వేల మొక్కలు నర్సరీల్లో సంరక్షణ చర్యలు పర్యావరణ పరిరక్షణకు కృషి గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనంతో ఆహ్లాదకరం కొందుర్గు, జూలై 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంతో గ్
వేగంగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులు క్రీడాకారులకు వరంగా మారిన మైదానాలు 566 పంచాయతీల్లో క్రీడాప్రాంగణాలకు శ్రీకారం 414 ఎకరాలు గుర్తింపు తాండూరు రూరల్, జూలై 1 : గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగి ఉన్న �
వారానికి రెండుసార్లు రైతు వేదికల్లో సమావేశాలు ప్రభుత్వ సూచనలు, సలహాలను రైతులకు వివరిస్తున్న అధికారులు సాగు సమస్యల పరిష్కారం సకాలంలో సత్వర సేవలు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు షాద్నగర్టౌన్, జూలై 1:
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి యాచారం, జూలై 1: రాష్ర్టాభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని కిషన్పల్లి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి ఎమ్మె�
రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి కడ్తాల్, జూలై 1: పంటల సాగుపై రైతులకు మండల వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గీతారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమ�
వికారాబాద్, జూలై 1: తల్లిదండ్రులు జన్మనిస్తే, వైద్యులు పునర్జన్మనిస్తారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వికారాబాద్ అనంతగిరిలో వైద్
హైదరాబాద్లోని పర్యాటక ప్రాంతాలను దర్శించేం దుకు అవకాశం సందర్శన తర్వాత సాయంత్రం తిరిగి తీసుకురానున్న బస్సులు అదనపు చార్జీలు లేకుండా సాధారణ చార్జీలే వసూలు విస్తృత ప్రచారానికి టీఎస్ ఆర్టీసీ ఏర్పాట్లు
మండలానికి రెండు చొప్పున 54 స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన శరవేగంగా మన ఊరు-మన బడి పనులు తొలి విడుతలో 464 స్కూళ్లకుగాను, 247 స్కూళ్లలో పనులు షురూ రూ.97.97 కోట్లతో చేపట్టనున్న 1712 పనులు 398 స్కూళ్లకు పరిపాలన అనుమతులు మంజూరు �
చేవెళ్ల బస్టాండ్ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.మూడు కోట్లు మంజూరు చేసింది. ఈ సందర్శంగా శుక్రవారం చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి బస్టాండ్ ఆవరణలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేవెళ్ల బ�
వందశాతం ఉత్తీర్ణత సాధించినపలు ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు అభినందించిన ఉపాధ్యాయులు షాబాద్, జూన్ 30: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. షాబాద్ మోడల్ స్కూల్ వ�
అతి సులభమైన ఖర్చులేని వ్యాయామం నడకే.. సమయం లేక కొందరు.. బద్ధకంతో మరికొందరు నడకకు దూరం వాకింగ్ చేస్తే అన్ని అనారోగ్య సమస్యలకు చెక్.. అనారోగ్యాన్ని దూరం చేసి.. ఆరోగ్యాన్ని దగ్గర చేసేదే నడక. జ్వరం నుంచి పక్షవ�
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 30 : రోగుల ప్రాణాలను కాపాడటంతో వైద్యుల కృషి అజరామరం. అనుక్షణం ఆరోగ్యాన్ని, శారీరక, మానసిక స్థెర్యాన్ని అందించే మానవరూపంలోని దేవుళ్లు వైద్యులు. ఊపిరిప
వికారాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో విజయవంతంగా సాగుతున్నవ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాలు కొత్తగా తొమ్మిది మండలాల్లో ఏర్పాటుకు ప్రతిపాదనలు ప్రభుత్వ సబ్సిడీతో పరికరాల కొనుగోలు రైతులకు అద్దెకు ఇస్తు�
రంగారెడ్డి జిల్లాలో 47,157 మంది విద్యార్థుల్లో 42,460 మంది పాస్ వికారాబాద్ జిల్లాలో 14,226 మంది విద్యార్థుల్లో 12,863 మంది.. ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటర