తుంకిమెట్లలో కొనసాగుతున్న డ్రైనేజీ పనులు వాహనదారులకు తీరనున్న ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు బొంరాస్పేట, జూన్ 26: మండలంలోని తుంకిమెట్ల గ్రామంలో జాతీయ రహదారి విస్తరణ పనులకు అడ్డంకులు తొ�
మర్పల్లి, జూన్ 26 : మీనాక్షిని స్ఫూర్తిగా తీసుకుని తోటి విద్యార్థులు చదువుకోవాలని మోడల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణకుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వ�
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అయ్యప్పస్వామి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన నందిగామ, జూన్ 26 : ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండల పరిధిలో
పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీలు 33 జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి పథంలో పల్లెలు, పట్టణాలు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ మొయినాబాద్ మండలంలో పర్యటన.. చిలుకూరులో వర్కింగ్
సీజనల్ వ్యాధుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్యారోగ్య శాఖ చర్యలు జిల్లా అంతటా అవగాహన కార్యక్రమాలకు సన్నద్ధం ఫీవర్ సర్వే.. రక్త నమూనా సేకరణకు ఏర్పాట్లు రంగారెడ్డి, జూన్ 25, (నమస్తే తెలంగాణ);వానకాలం ప్రార�
మండలానికి నాలుగు గ్రామాల చొప్పున మోడల్గా తీర్చిదిద్దనున్న అధికారులు పూడూరు మండలం మీర్జాపూర్లో పనులు షురూ వసతుల కల్పన, పచ్చదనం, పరిశుభ్రత పెంపుపై ప్రత్యేక దృష్టి ఇంటింటికీ వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకు
ఇక నుంచి నగదు రహితంగా టికెట్ జారీ ఇప్పటికే 40 ఎయిర్పోర్టు బస్సుల్లో ప్రారంభమైన డిజిటల్ పేమెంట్లు అన్ని సిటీ బస్సులు, జిల్లా సర్వీసుల విస్తరణకు ఆర్టీసీ చర్యలు సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : ఆర్టీస�
నిత్యం పౌష్టికాహారం అందజేత ఉదయం నుంచి సాయంత్రం వరకు బోధన నవాబుపేట, జూన్ 25 : మండలంలోని 32 గ్రామపంచాయతీల్లోనూ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం సకల సౌకర్యాలను కల్ప�
పలు రికార్డుల పరిశీలన ఆరోగ్యలక్ష్మి కమిటీ మీటింగ్లు తప్పకుండా నిర్వహించాలి అంగన్వాడీ సూపర్వైజర్ దశమ్మ పెద్దేముల్, జూన్ 25 : మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లోని ఆరోగ్యలక్ష్మి కమిటీ మీటి�
మోమిన్పేట, జూన్ 25 : కంపోస్ట్ షెడ్డుల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి రైతులకు అందించాలని ఎంపీపీ వసంత వెంకట్ అన్నారు. శనివారం మండల ప్రజాపరిసత్ కార్యాలయంలో ఎంపీపీ వసంత వెంకట్ అధ్యక్షతన ఎంపీడీవో శైలజా�
ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ‘మీతో నేను’ కార్యక్రమంలో భాగంగా తండాల్లో పర్యటన ధారూరు, జూన్ 25 : తండాల్లో ప్రజలు వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం ధారూరు మండల పరిధిలోని పులిచ
సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే తెలంగాణ): ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో 300 కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నది. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు రం గం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా కంపెనీలకు కొటేషన�
చిరు వ్యాపారాలకు రాష్ట్ర సర్కారు రుణాలిస్తున్నది అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు పెద్దపీట దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే.. దళిత బంధుతో అర్హులైన వారికి రూ.10 లక్షల చొప్పున �
కాసులు కురిపిస్తున్న కార్గో బస్సులు కార్గో బస్సులకు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన ధాన్యం రవాణా, ఇతర వ్యాపారుల సేవలకూ కార్గో బస్సులు సేవలను విస్తరించే దిశగా టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు త్వరలో హోం డెలివరీ �