ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆసనాలు వేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : యోగా గురువులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవా�
తాండూరు, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మంగళవారం తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉల్లాసంగా… ఉత్సాహంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా డే కా�
వర్ధంతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో నివాళి జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రజాప్రతినిధులు అన్నారు. మంగళవారం ప్రొఫెసర
రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు చేర్చేందుకు అనుమతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుకు అవకాశం ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో వచ్చిన దరఖాస్తులు 83,139 అందులో 3,346 దరఖాస�
జిల్లాకు 22 వైద్యశాలలు మంజూరు పలు బస్తీ దవాఖానలకు భవనాల గుర్తింపు పెండింగ్లో ఉన్నవాటిని వెంటనే పూర్తి చేయాలి ఔట్ పేషెంట్ సేవలతోపాటు మందులు, టీకాలు ఉచితం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి
అత్యధిక నిధులతో మౌలిక వసతుల కల్పన పల్లె, పట్టణ ప్రగతితో సమస్యలకు పరిష్కారం రూ.57కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధి నెల నెలా నిధులతో ప్రగతి పరుగులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి శంకర్పల్లి, జూన్ 20 : సీఎం కేసీఆ
రంగారెడ్డి జిల్లాలో కోటీ 16లక్షలు అందించేందుకు ఏర్పాట్లు గతేడాదితో పోలిస్తే పెరిగిన లక్ష్యం జిల్లాలో 576 చెరువుల్లో చేపల పెంపకానికి నిర్ణయం నీరు చేరిన వెంటనే వదిలేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు రంగ
ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్, జూన్ 20 : ప్రజాసంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభు�
పంట చేతికొచ్చే వరకూ బిల్లు భద్రం భూమిలో తేమ ఉంటేనే విత్తుకోవాలి వ్యవసాయశాఖ సూచనలు, సలహాలు పాటించాలి ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 20: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నియోజకవర్గంలోని రైతులు దుక్కులు దున్ని వి�
లంబాడీలు, చెంచుల ఆర్థికాభివృద్ధి కోసం పథకం రూపకల్పన పైసా ఖర్చులేకుండా బోరు, మోటరు, విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు కులకచర్ల, జూన్ 20: వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన ర
సంపూర్ణ ఆరోగ్యం.. రోగాలు దూరం ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 20: యోగా ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు మన దేశానికి వచ్చి యోగా అభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో వెలిసిన య�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కేశంపేట, జూన్ 20 : రైతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలంలోని కొత్తపేటలో సోమవారం ప్రభుత్వం రూపొందించిన వ
షాబాద్, జూన్ 20: తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్ బడుల్లోనే చేర్పించాలని కక్కులూర్ సర్పంచ్ భానూరి మమతాజీవన్రెడ్డి అన్నారు. సోమవారం షాబాద్ మండల పరిధిలోని కక్కులూర్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కే