జిల్లా గ్రంథాలయానికి స్వర్గీయ ఇంద్రారెడ్డి పేరు జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ఉద్యమనేత పేరు పెట్టామంటున్న టీఆర్ఎస్ శ్రేణులు బడంగ్పేట, జూన్ 19: బడంగ్పేటలో నూతనంగా నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనానిక
బడంగ్పేట, జూన్ 19 : కొన్ని పువ్వులు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి కోవకు చెందినవే ఆఫ్రికన్ పువ్వులు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ వెంకటగిరి కాలనీలో నివాసముండే థామస్ తన ఇంట్లో అరుదైన ఆఫ్రికాలో ఉండే స్కాడో
పంథా మార్చిన రుణ యాప్ నిర్వాహకులు ఒంటరిగా ఉండే వాళ్లకు వసూళ్ల బాధ్యత ఇండ్ల నుంచే ప్రక్రియ పూర్తి చేసేలా లక్ష్యాలు సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): చైనా నుంచి వచ్చే ఆదేశాలతోనే ఇక్కడ ఉండే లోన్యాప్ ఏజ
సరుకులు అందజేస్తున్న సర్పంచులు ఆనందం వ్యక్తం చేస్తున్న పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులు కులకచర్ల, జూన్ 19 : ఆడపిల్లల వివాహాలు చేయాలంటే గతంలో వారి తల్లిదండ్రులు అప్పులు తీసుకురావడమో లేదా ఉన్న భూమిలో కొంతమ
రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామ పంచాయతీలు, 305 ఆవాస ప్రాంతాల్లో క్రీడా మైదానాల ఏర్పాటుకు చర్యలు ఇప్పటివరకు అందుబాటులోకి 266 క్రీడా ప్రాంగణాలు ఎకరా స్థలంలో ఏర్పాటు ఒక్కో ఆట స్థలానికి రూ.4 లక్షలను ఖర్చు చేస్తున్న �
అందుబాటులో స్టడీ యాప్స్, ఆన్లైన్ తరగతులు ముమ్మరంగా సాధన చేస్తున్న విద్యార్థులు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 19 : ప్రభుత్వం పెద్ద ఎత్తున సర్కారు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో నిరుద్య�
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి సంక్షేమ పథకాల వైపే ప్రజలు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు మొయినాబాద్, జూన్ 19 : ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న టీఆర్ఎస్ పార్టీని
ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు రంగారెడ్డిజిల్లాలో 20 కస్తూర్బాగాంధీ విద్యాలయాలు సుమారు 5వేల మంది విద్యార్థినులకు లబ్ధి 8 కేజీబీవీలు అప్గ్రేడ్.. విద్యార్థినులకు ఇంటర్ చదివే అవకాశం షాబాద్, జూన్ 19 : గ్రామీ�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ఇబ్రహీంపట్నం, జూన్ 19 : రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితు�
ప్రైవేట్ స్కూళ్లను వీడి ప్రభుత్వ బడి చెంతకు ఇప్పటికే 1934 మంది ‘ప్రైవేటు’ విద్యార్థుల చేరిక మన ఊరు-మన బడితో సర్కార్ స్కూళ్లకు మహర్దశ సకల సౌకర్యాలు, ఇంగ్లిష్ మీడియంలో బోధన ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫా�
కొత్త పద్ధతిలో వరిసాగు ప్రోత్సాహానికి అధికారుల చర్యలు వరిసాగులో వెదజల్లె పద్ధతిని ప్రోత్సహించే దిశగా వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానంలో పెట్టుబడి ఖర్చు త�
రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు బందోబస్తు షాద్నగర్, జూన్ 17 : కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం ఆర్మీ అభ్యర్థులు ఆందోళన చేపట్టిన నేపథ్య�
వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పరిగి, జూన్ 17 : గ్రామాలు పరిశుభ్రంగా, పచ్చదనంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్
పరిగి, జూన్ 17: పరిగిని సుందర పట్టణంగా తీర్చిదిద్దుదామని ఎమ్మెల్యే కొప్పుల మహే శ్రెడ్డి సూచించారు. పట్టణ ప్రగతిలో భాగంగా శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిశీల�