షాద్నగర్, జూన్17 : షాద్నగర్ మున్సిపాలిటీ 21 వ వార్డు కేశంపేట రోడ్డులో రూ. 5 లక్షల నిధులతో డ్రైనేజీ పనులను శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా అన్ని కాలనీల్ల�
కొత్తపేట ప్రభుత్వ పాఠశాలకు మహర్దశ నిర్మాణ్ సంస్థ సహకారంతో వసతుల కల్పన ప్రభుత్వ పాఠశాల వైపే తల్లిదండ్రుల మొగ్గు కేశంపేట, జూన్ 16 : కేశంపేట మండలం కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల కార్పొరేట్, ప్రైవేటుకు ద�
రంగారెడ్డి జిల్లాలో 509 హెక్టార్లలో మొక్కలు నాటేందుకు అధికారుల ప్రణాళిక రంగారెడ్డి, జూన్ 16 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో గ్రీనరీ పెంపుపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించార�
తొలకరి పలకరింపుతో చురుకుగా వ్యవసాయ పనులు రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు విక్రయదారులకు వ్యవసాయాధికారుల హెచ్చరిక ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 16 : రుతు పవనాల రా
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ వాణీదేవి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి మండలంలో మన ఊరు- మన బడి ప్రారంభం నందిగామ, జూన్ 16: ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడ�
మూడేండ్లలో రూ. 1.7కోట్లతో అభివృద్ధి పనులు ఊరంతా అండర్గ్రౌండ్ డ్రైనేజీలు పచ్చదనం, పరిశుభ్రతకు మారుపేరు మన ఊరు-మనబడి కింద రూ. 29 లక్షలు మంజూరు కొత్తూరు, జూన్ 16 : ఊరంతా ఎటు చూసినా పచ్చదనం, శుభ్రమైన రోడ్లు, ప్రతి
భవన నిర్మాణ అనుమతుల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఉండేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల్లో తీసుకొచ్చిన టీఎస్-బీపాస్ విధానంతో ప్రజలకు పారదర్శక సేవలందుతున్నాయి.
‘పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులు ఉద్యోగ సాధనే ధ్యేయంగా ప్రయత్నించాలి.. ఒక లక్ష్యం నిర్ణయించుకొని పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధ్యం’ అని ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ‘కొలువు-గెలువు’ సద�
పుట్టిన రోజులకు, శుభకార్యాలు వచ్చినప్పుడు జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి దాతలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు సహకరించాలని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసమే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా క్రీడా ప్రాంగణాలను ప్రారంభిస్తున్నదని టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట�
ఆమనగల్లును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆమనగల్లు అభివృద్ధికి బుధవారం హైదరాబాద్లోని ప్రజారోగ్య సాంకేతిక శాఖ ఎస్ఈ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయంలో సంబంధిత �
ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేకాధికారి ప్రవీణ్రెడ్డి అన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని గడ్డమీదితండా, గోవిందాయిపల్లి తండా, మైసిగండి గ్రామాల్లో ఎంపీ