అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు మన ఊరు – మన బడితో పాఠశాలల అభివృద్ధి ఇబ్రహీంపట్నం/కొడంగల్, జూన్ 12 : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఇందుకు సంబంధి�
మిషన్ ఇంద్రధనస్సు ద్వారా గర్భిణులు, పిల్లల గుర్తింపు జిల్లాలో 40 కోల్డ్చైన్ పాయింట్స్ ఏర్పాటు 12 రకాల వ్యాధులకు ఉచిత టీకాల పంపిణీ ఇబ్రహీంపట్నం, జూన్ 12 : గర్భిణులు, పిల్లలను వ్యాధులబారి నుంచి కాపాడటాని�
ముంపునకు గురయ్యే రైతులకు ఎకరానికి రూ.10లక్షల నష్టపరిహారం అందజేత నిర్మాణం పూర్తయితే బీడుభూములు సాగులోకి.. నెరవేరనున్న 20 ఏండ్ల కల రెండుకొండల మధ్య నుంచే వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు చర్యలు మంచాల, జూన్ 12 : ఎ�
అటవీశాఖ ఆధ్వర్యంలో ఎనిమిదో విడుత హరితహారానికి 30 లక్షల మొక్కలు సిద్ధం వర్షాలు పడిన వెంటనే నాటేందుకు ఏర్పాట్లు నియోజకవర్గంలో 15 హరితవనం నర్సరీల్లో అందుబాటులో మొక్కలు ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 12 : తెలంగాణ ర�
విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి మొయినాబాద్, జూన్ 12 : అంగవైకల్యం ఉన్నా ఆత్మైస్థెర్యం ఉంటే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితారెడ్డి అన్నా�
షాద్నగర్టౌన్, జూన్ 12: పట్టణ ప్రగతితో పట్టణాలు మరింత అభివృద్ధిని సాధిస్తున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 2, 10, 22, 27వ వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఆదివారం పరిశీలించ�
రంగంలోకి దిగిన 40 బృందాలు రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 58 జీవో కింద 19,692 దరఖాస్తులు ఇప్పటివరకు 10,254 పూర్తి.. పెండింగ్లో మరో 9438.. 13 మండలాల్లో వందశాతం వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి వారం రోజుల్లో జిల్లావ్యాప్తంగా పూ
వికారాబాద్ జిల్లాలో ఊపందుకున్న ధాన్యం కొనుగోళ్లు 102 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరణ ఇప్పటివరకు 50,950 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన అధికారులు చెల్లింపుల ప్రక్రియ వేగవంతం.. వికారాబాద్ జిల్లాలో ధాన
ధరణి పోర్టల్తో పెరిగిన రిజిస్ట్రేషన్లు కొన్నేండ్లుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు విముక్తి అనుకూలమైన రోజు, సమయానికి స్లాట్బుక్ అర గంటలో భూ రిజిస్ట్రేషన్ సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు కొత�
చేవెళ్లటౌన్, జూన్ 11 : నీటి వసతులు అరకొరగా ఉన్న రైతులకు బిందు సేద్యం (డ్రిప్) ఓ వరమే. వేసవిలో నీటి కొరతను అధిగమించడానికి డ్రిప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. డ్రిప్ పరికరాలకు రాష్ట్ర సర్కార్ సబ్సిడీ ఇస్తున్న
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూన్ 11 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంఘం ఆధ�
రంగారెడ్డి జిల్లాలో 89..వికారాబాద్లో 24 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు రంగారెడ్డిలో 38,847..వికారాబాద్లో 9,485 మంది అభ్యర్థులు రంగారెడ్డి, జూన్ 11, (నమస్తే తెలంగాణ) : నేడు జరుగనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు సంబంధి�