గ్రామీణ ప్రాంతాల్లోని సర్కారు బడులకు మంచి రోజులొచ్చాయి. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. విద్యార్థులకు కనీస, మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం �
వివిధ మండలాల్లో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు షాబాద్, జూన్ 9: జీవాలకు తప్పనిసరిగా నట్టల నివారణ టీకాలు వేయించాలని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మండల పరి
బొంరాస్పేటలో బోనాలతో మహిళల ఊరేగింపు నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తులు బొంరాస్పేట, జూన్ 9 : బొంరాస్పేటలో ప్రతి సంవత్సరం ఆషాఢమాసానికి ముందు రెండు రోజులపాటు నిర్వహించే దుర్గామాత ఉత్స
మన ఊరు-మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వేగవంతంగా పనులు పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
తల్లిదండ్రులులేని అనాథ బాలికలు హైదరాబాద్లోని దుర్గాబాయిదేశ్ముఖ్ ప్రభుత్వ మహిళా టెక్నికల్ శిక్షణా సంస్థలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్�
నేడు చికిత్స కన్నా వైద్య పరీక్షలకే అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకున్న తెలంగాణ సర్కార్.. టీ-డయాగ్నస్టిక్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది.
అప్రమత్తంగా ఉండండి...
నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టామని జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా టాస్క్ఫోర్స్ బృందాలు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామ
కొత్తూరు నూతన మున్సిపల్ కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏడాది కింద కొత్తూరు మున్సిపాలిటీ ఏర్పడగా, పాత గ్రామపంచాయతీ కార్యాలయంలోనే పాలనాపరమైన సేవలు కొనసాగిస్తున్నారు.
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తండా నేడు పల్లె ప్రగతితో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. గతంలో లోయపల్లి గ్రామపంచాయతీకి అనుబంధ గ్రామంగా ఉన్న సత్తి తండాలో కుప్పలుతెప్పలుగా సమస్యలుండేవి. ఎక్కడ చూసినా రోడ్లు
నియోజకవర్గంలోని మత్స్యకారులు అన్ని గ్రామాల్లోని చెరువులు, కుంటల్లో వలల ద్వారా చేపలు పట్టారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం,
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమాన్ని మండల పరిధిలోని ఇన్ముల్నర్వ, పెంజర్ల, శేరిగూడబద్రాయపల్ల�
ఆగపల్లి, కాగజ్ఘట్ గ్రామాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందులు వేశారు. ఎంపీపీ నర్మద కార్యక్రమాన్ని ప్రారంభించారు. 500ల జీవాలకు మాత్రలు వేశారు. కార్యక్రమంలో గోసుల జంగ
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామాన్ని సుందరంగా మార్చుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మాడ్గుల మండలంలోని అప్పారెడ్డిపల్లి, నర్సాయపల్లి, మాడ్గుల గ్రామ పంచాయతీలలో పల్లెప్రగతి పనుల్లో ఎమ్మె�
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ