పూడూరు ఎంపీవో బదిలీ వికారాబాద్ కలెక్టర్ నిఖిల వెల్లడి పరిగి, జూన్ 4: విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు పంచాయతీ కార్యదర్శులను వికారాబాద్ కలెక్టర్ నిఖిల సస్పెండ్ చేయడంతోపాటు ఒక ఎంపీవోను బదిలీ చే�
కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్న రైతు కిష్టాపూర్లో నూతన ఒరవడితో ముందుకెళ్తున్న రైతు జోగు శ్రీనివాస్ యాలాల జూన్ 4 : అంతర, మిశ్రమ విధానంలో కూరగాయల సాగు చేస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాడు ఓ యు
ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు అవగాహన కార్యక్రమాలు స్వచ్ఛందంగా గ్రామాల్లో సామాజిక సేవలో పాల్గొంటున్న యువకులు గణేశ్ యువజన సంఘానికి వరుసగా మూడేండ్లు అవార్డులు నందిగామ, జూన్ 4 : మహానీయుల స్ఫూర్తితో సమ�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఏడాదిలోగా నిర్మాణానికి అధికారుల చర్యలు శంషాబాద్లో స్థలాన్ని పరిశీలించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ రంగారెడ్డి, జూన్ 4(నమస్తే తెలంగాణ): జిల్లా�
రంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్న ధాన్యం సేకరణ ఇప్పటివరకు 14,642 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు 3387 మంది నుంచి రూ.2.86 కోట్ల విలువైన ధాన్యం సేకరణ యాసంగిలో జిల్లావ్యాప్తంగా 47,231 ఎకరాల్లో సాగైన వరి 70 వేల మెట్రి�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట ప్రతి నెలా నిధులు విడుదల చేస్తున్న సర్కార్ నాడు చెత్తగా ఉన్న గ్రామాలు పల్లె ప్రగతితో నేడు కొత్తగా.. పచ్చదనం, పరిశుభ్రతతో అందంగా ముస్తాబైన పల్లెలు, పట్టణాలు గ్�
బడిబాటలో ప్రధానంగా ఇంగ్లిష్ మీడియంపై దృష్టి ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఈనెల 30 వరకు బడిబాట బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభిం చిన మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్
క్రీడాకారులను ్రప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి రూ.4 లక్షలు కేటాయింపు హర్షం వ్యక్తం చేస్తున్న క్రీడాకారులు షాద్నగర్ రూరల్, జూన్ 3 :
ఇబ్రహీంపట్నం, జూన్3: దళితబంధు పథకం ఎంతో చారిత్రాత్మకమైనదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పట్నంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో దళితబంధు ద్వారా మంజూరైన వాహనాలను శుక్రవారం పంపిణీ చే
రాష్ట్రవ్యాప్తంగా రూ. 7వేల కోట్లతో పాఠశాలల అభివృద్ధి ఈ ఏడాది నుంచి సర్కార్ బడుల్లో ఇంగ్లిషు మీడియం విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ మండలం సర్దార్నగర్, చేవెళ్ల మండలం గుండాల పాఠశాలలో బడిబాట �
కొత్తూరు, జూన్ 3: కొత్తూరు ఏఎస్ఐ షేక్ అబ్దుల్లాకు మహోన్నత పోలీస్ సేవా పతకం వరించింది. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో హోంత్రి మహమూద్ అలీ ఏఎస్ఐ షేక్ అబ్దుల్లా మహోన్నత పోలీస్ సేవా పత�