కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నదని ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశ
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రుల�
2020-21లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు చందన్వెల్లి ఐపీలో కిటెక్స్, ఈ-వెహికల్.. తుక్కుగూడలో ఈ-సిటీలో మలబార్ పరిశ్రమల ఏర్పాటుకు నిర్ణయం టీఎస్-ఐపాస్తో సత్వర అనుమతులు ఇప్పటివరకు రూ.71,674 కోట్ల పెట్టుబడులు 9,54,300ల యు�
జూలై 17న సికింద్రాబాద్, 24న హైదరాబాద్ బోనాలు వచ్చే నెల 28న గోల్కొండ బోనాల ముగింపు రూ.15కోట్లను మంజూరు చేసిన సర్కారు సుమారు 3వేల ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సాయం బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ప్రజాప్రతిన�
నియోజకవర్గంలో పది కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకు 70 వేల క్వింటాళ్లు సేకరణ ఇబ్రహీంపట్నం రూరల్, జూన్ 6: సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. రైతులు పండించిన ధాన్యానికి గి�
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులను చేపడుతున్నది. ఇప్పటికే పలు అభివృద్ధి పనులు తుది దశకు చేరుకోగా, రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణాలు, సర్కారు దవాఖాన పనులు ప్రారంభం కాగా, ఆర్వోబీ పనులూ ప్�
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులకు అడుగులు పడుతున్నాయి. రోడ్డు పనులు చేపట్టడానికి నేషనల్ హైవే అథారిటీ వారు భూమి గట్టితనం కోసం మట్టి పరీక్షలు చేయిస్తున్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు డిగ్రీ కళాశాల, ముదిరాజ్ భవనం నిర్మాణానికి కృషి మరిన్ని రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు అదనంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేస్తాం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్ప
రూ.17 కోట్లతో బీడీఎల్, క్లస్టర్ పార్కుకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం నాలుగు లేన్ల రోడ్డుతో పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు ఇబ్రహీంపట్నం, జూన్ 4 : ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగత�