శంషాబాద్ జోన్ డీసీపీ జగదీశ్వర్రెడ్డి మొయినాబాద్, జూన్ 11 : అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా ఫామ్ హౌస్లు నిర్వహించినా, చట్టాన్ని ఉల్లంఘించినా.. మద్యం పార్టీలు పెట్టినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని �
వికారాబాద్ జిల్లాలో 7 ఆశ్రమ పాఠశాలలు ఇప్పటికే ఎస్జీటీలకు శిక్షణ పూర్తి పేద గిరిజన విద్యార్థులకు మరింత ప్రయోజనం హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజనులు బొంరాస్పేట, జూన్ 10: సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యారం�
ప్రతి సోమవారం పల్లెనిద్ర కందుకూరు మండలం నుంచి ఇటీవల శ్రీకారం చుట్టినమంత్రి సబితారెడ్డి సాయంత్రం గ్రామంలో పర్యటన, సమస్యల పరిష్కారం, అక్కడే పల్లెనిద్ర వచ్చే సోమవారం ముచ్చర్ల గ్రామంలో పల్లెనిద్ర ప్రజాసమ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నంలో అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో జాబ్మేళా ఇబ్రహీంపట్నం, జూన్ 10: నియోజకవర్గంలో త్వరలోనే మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వాటి ద్వారా స్థానిక నిరుద్యోగ
కడ్తాల్, జూన్ 10 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఎల్పీవో అమృత అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను ఆమె పర�
మర్పల్లి, జూన్ 10: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్లో ‘మీతో నేను’ కార్యక్రమంలో భా�
అంత్యక్రియలకు రూ.9వేల ఆర్థికసాయం పీఏసీఎస్లో రుణగ్రహితలందరూ అర్హులే ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్న పథకం కులకచర్ల, జూన్ 10 : ప్రభుత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి లబ్ధిదారులకు నేరుగా అంద�
మొయినాబాద్, జూన్ 10 : అంగవైకల్యం ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం తలవంచక తప్పదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ రెవెన్యూలోని ఎస్ఆ
వికారాబాద్ జిల్లా భూములు కూరగాయలు, పండ్ల సాగుకు అనుకూలమని వ్యవసాయశాఖ అధికారులు తేల్చారు. పలు ప్రాంతాల్లో పర్యటించిన నిపుణుల బృందం మట్టి నమూనాలను పరీక్షించి జిల్లావ్యాప్తంగా సారవంతమైన నేలలు ఉన్నాయని,
ప్రతి మున్సిపాలిటీని ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు.