శరవేగంగా మన ఊరు-మన బడి పనులు స్కూళ్లు తెరిచేలోగా మండలానికి నాలుగు స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు తొలి విడుతలో ఎంపికైన 464 స్కూళ్లకుగాను 247 స్కూళ్లలో కొనసాగుతున్న పనులు మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేలా చ�
‘అనంతగిరి మ్యాంగోస్’ పేరిట ఎగుమతులు కులకచర్ల శ్రీ రామలింగేశ్వర ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఎగుమతులు ప్రారంభం ఢిల్లీలో ధుని స్టార్టప్ ఆధ్వర్యంలో విక్రయాలు తెలంగాణ భవన్లోనూ ప్రత్యేక స్టాల్ ఈసారి 20 మెట్రి
కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ చేగూరులోని బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలన నందిగామ, మే 31: మండలంలోని చేగూరు గ్రామంలో ఏర్పాటు చేసిన బృహ త్ పల్లె ప్రకృతివనాన్ని మంగళవారం కేంద్ర పంచాయతీరాజ్
చెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ మురుగునీటి కాల్వల శుభ్రతకు చర్యలు గ్రామంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ప్రతి రోజూ చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలింపు కులకచర్ల, మే 31 : స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దే�
ఈనెల 4న కోస్గిలో మంత్రి కేటీఆర్ పర్యటన 13న కొడంగల్కు మంత్రి హరీశ్రావు రాక పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి కొడంగల్, మే 31: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కొడంగల్ను ద
జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి షాద్నగర్లో ప్రపంచ ధూమపాన నివారణ దినం సందర్భంగా అవగాహన ర్యాలీ షాద్నగర్టౌన్, మే 31: ధూమపానంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయాన్ని అందరూ గ్రహిం�
మద్దతు ధరతో రైతన్నకు భరోసా ఏ గ్రేడ్ క్వింటాల్కు రూ.1960, బీ గ్రేడ్ క్వింటాల్కు రూ.1940 మండలంలో మూడు కొనుగోలు కేంద్రాలు ధారూరు, మే 31 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు మండలంలో �
12వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు భవనంలోనే జిల్లా కోర్టు ఏర్పాట్లు ముమ్మరం చేసిన సంబంధిత అధికారులు కోర్టు భవనాల సముదాయం నిర్మాణానికి వికారాబాద్ మున్సిపాలిటీ ఆలంపల్లిలో 10 ఎకరాల భూమి కేటాయింపు.. పరిగి, మే 30:
విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి గులాబీపార్టీలో పలువురి చేరిక రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబ�
తాండూరులో స్కిన్ లెస్ చికెన్ రూ.300 బోన్లెస్ చికెన్ ధర రూ.600 పెరిగిన దాణా ధరలే కారణమంటున్న వ్యాపారులు తాండూరు, మే 30: ఒక వైపు వంటనూనెలు, కూరగాయలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు పెడుతుండడంతో ప్రజ
రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని రంగారెడ్డి కలెక్టర్ అమయ
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత అబ్దుల్లాపూర్మెట్, మే 30 : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవ�