రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని రంగారెడ్డి కలెక్టర్ అమయ
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత అబ్దుల్లాపూర్మెట్, మే 30 : పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. సోమవ�
షాక్కు గురైన వెంకట్రెడ్డి – ఖాతాను హోల్డ్లో పెట్టిన హెచ్డీఎఫ్సీ పరిగి, మే 30 : ఓ మొబైల్ షాపు యజమాని బ్యాంకు ఖాతాలో ఏకంగా రూ.18.52కోట్లు జమవడం సంచలనం సృష్టించింది. హెచ్డీఎఫ్సీ బ్యాం కు ఖాతాదారులకు సంబ�
ధారూరు, మే 30: క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే ధారూరు మండల పరిధిలోని రెండు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద క్రీడా ప్రాంగణాలు ఎంపిక చేసి పనులు ప్రారంభించినట్లు
రంగారెడ్డిజిల్లాలో రూ.1003కోట్లతో మూడు మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం తాగునీటి ఎద్దడి నివారణకు సర్కార్ చర్యలు జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో నీటి సరఫరా గ్రామాల్లో తీరిన తాగునీటి కష్టాలు షాబాద్, మే 29 : గ
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు వారికి అనువుగా బస్సు సర్వీసులు నడిపించడం ద్వారా ఆర్టీసీ పట్ల ప్రజల్లో రోజురోజుకూ మరింత ఆదరణ పెరుగుతున్నది.
గత చరిత్రకు ఆనవాళ్లుగా పురాతన కట్టడాలు నిలుస్తున్నాయి. పురాతన కట్టడాలను శిథిలావస్థకు చేరకుండా చూస్తే ఇక ముందు కూడా వాటి ఆవశ్యకత చరిత్రలో నిలిచిపోనున్నది.
ఒకప్పుడు ఇంట్లో విద్యుత్ వాడకం చాలా తక్కువగా ఉండేది. పొద్దంతా కరెంట్ ఉందో.. లేదో కూడా పెద్దగా పట్టించుకునే అవసరమే ఉండేది కాదు. వాడకం అంతంత మాత్రంగానే ఉండడంతో బిల్లు కూడా తక్కువగానే వచ్చేది.
ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రకటన నేపథ్యంలో దరఖాస్తుల్లో ఉమ్మడి రంగారెడ్డిజిల్లా రికార్డు కొట్టింది. సర్కార్ జారీచేసిన పోలీసు నియామకాల నోటిఫికేషన్లకు దరఖాస్తులు అంచనాకు మించి వచ్చాయి.
కొడంగల్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. రూ. 15కోట్లతో చేపట్టిన పనులు చివరి దశకు చేరుకోగా మరిన్ని అభివృద్ధి పనుల కోసం మంత్రి కేటీఆర్ ద్వారా రూ.10కోట్లు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంజూ�
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు షాదీఖానలో ముస్లిం సోదరులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు
కాంగ్రెస్ పార్టీ ధారూరు మండల అధ్య క్షుడు రఘువీరారెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు హెచ్చరించారు. ఆది వారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో విలేకరుల సమావేశం న�