సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం ఆమనగల్లు మండలంలోని అయ్యసాగర క్షేత్రంలో వీరశైవ లింగాయత్
పెండింగ్ పనులను పూర్తి చేయడంపైనే ప్రధాన దృష్టి మిగిలిపోయిన వైకుంఠధామాల పనుల పూర్తికి చర్యలు భగీరథ ద్వారా నీటి సరఫరా, బృహత్ వనాల ఏర్పాటు.. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే పూర్తైన సన్నాహక సమావేశాలు పల్లెప�
మధ్య తరగతివారి పెండ్లిళ్లలోనూ దర్శనం పగిడీని ధరించడం మర్యాదగా భావిస్తున్న ఇంటి పెద్దలు ఒక్కోటి కట్టేందుకు రూ.100 నుంచి రూ.250 దాకా.. పెద్దఅంబర్పేట, మే 28 : పగిడీ.. పగిడీ.. పగిడీ.. వివాహ వేడుకల్లో పగిడీలు ధరించడం న�
వినూత్న ప్రయోగంలో గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం పరిశుభ్రంగా గ్రామాల పరిసరాలు సంతోషం వ్యక్తం చేస్తున్న పల్లె ప్రజలు ఇబ్రహీంపట్నంరూరల్, మే 28 : గతంలో గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్తాచెదారం దర్శనమిచ్చేది…మ�
గ్రామ పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో క్రీడామైదానాలు స్థలాలను సేకరిస్తున్న అధికారులు కొన్ని గ్రామాల్లో పనులు ప్రారంభం చేవెళ్ల రూరల్/మంచాల, మే 28 : క్రీడారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్త�
కొందుర్గు, మే 28 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం కొందుర్గు మండలంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పర్యటించి
కొడంగల్, మే 28 : ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా చరిత్రలో నిలిచే మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పాఠశాలల బలోపేతానికి నాంది పలికారు. ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని
రాష్ట్ర ఆరోగ్యశాఖ కమిషనర్ అజయ్కుమార్ యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిశీలన యాచారం, మే 28: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఆరోగ్యశాఖ క�
చివరిరోజు కావడంతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద విద్యార్థుల సందడి రంగారెడ్డి, మే 28 (నమస్తే తెలంగాణ): పదోతరగతి పరీక్షలు శనివారం ముగిశాయి. ఈనెల 23న పరీక్షలు ప్రారంభం కాగా..శనివారం జరిగిన సాంఘికశాస్త్రం పరీక్షకు 47,490 మం�
కొత్తూరు మున్సిపాలిటీలో రెండు పట్టణ ప్రకృతి వనాలు మరో ఐదు ఏర్పాటు దిశగా చర్యలు కొత్తూరు, మే 28: సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమంతో పట్టణాలు, మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా పచ్చదనం సంతరించుకున్న�
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే కన్నా పుట్టిన ఊరిలోనే ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటున్నారు కొంత మంది మహిళలు, యువకులు. మండలంలోని చౌడాపూర్, మందిపల్, ముజాహిద్పూర్, కామునిపల్లి, పీరంపల్లి తదితర గ్రా మాలకు చెందిన మ�
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారాయి. ఏ పల్లె చూసినా అభివృద్ధిలో ఔరా అనిపించేలా రూపుదిద్దుకున్నాయి. ఒకప్పుడు అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాలు నేడు అద్భుతంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యమే పరమావధిగా ముందుకు సాగుతున్నది. ఖర్చుతో కూడుకున్న వైద్యాన్ని సైతం ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నది. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మహేశ్వరం, వనస్థలిపురంలో డయాలస
జూన్ 2 నుంచి సేవలు ప్రారంభమయ్యే అవకాశం 53 రకాల వ్యాధులకు ఉచితంగా వైద్యం ఇప్పటికే వైద్యులకుశిక్షణ పూర్తి పరిగి, మే 26: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్యశ్రీ సేవలను అం దించాలని నిర్