రంగారెడ్డి జిల్లాలో 34,468 మంది రైతుల సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పెరుగుతున్న బిందుసేద్యం పెట్టుబడి, కూలీల కొరతను అధిగమించే అవకాశం షాద్నగర్, మే 27: రైతుల ఆలోచనలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. వ�
ఎనిమిదో విడుత హరితహారానికి గ్రామాల నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మండలంలోని 32 పంచాయతీల్లో సర్పంచ్, సెక్రటరీలు కూలీలతో మొక్కల సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
మండలంలో ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో రైతులు నష్టపోరాదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కే�
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో అక్రమాలు జరిగిన్నట్లు తమకు ఫిర్యాదులందాయని, వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు.
షాద్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలీపూర్ గ్రామానికి సంబంధించిన అంతర్గత మురుగు కాలువ నిర్మాణ పనులను గురువారం మున్స�
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండల పరిధిలోని చీపునుంతల గ్రామంలో శివ, సీతారామ ఆంజనేయస్వామి వారి ఆలయ నిర్మాణ పనులను గురువారం మాజీ ఎంపీ మల్లు రవితో కలిసి ఎ�
వానకాలం సాగులో వినూత్న పద్ధతులు జిల్లాలోని 83 క్లస్టర్లలో 5 నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళిక డ్రై-వెట్ డైరెక్ట్ వరి సాగు పద్ధతి, భాస్వరం జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువు, విడుతల వారీగా ఎరువుల వాడకం,
వికారాబాద్లో రేడియాలజీ ల్యాబ్ రూ.75లక్షలతో నిర్మాణానికి సన్నాహాలు వికారాబాద్ ఏరియా దవాఖాన సమీపంలో ఏర్పాటు ఇప్పటికే టీ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు పరిగి, మే 25 : వికారాబాద్ జిల్
రూ. 12 కోట్లతో అభివృద్ధి పనులు మరో రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పచ్చదనం, పరిశుభ్రతపై నజర్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలపై ప్రత్యేక శ్రద్ధ అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, వీధి దీపాలు కొత్త
పూజలు నిర్వహించిన భక్తులు వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ఇబ్రహీంపట్నం, మే 25 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బుధవారం హనుమాన్ జయంతి వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించారు.
మొయినాబాద్, మే 25 : తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి మోడల్ క్రీడా ప్రాంగణాన్ని సర్దార్నగర్లో ఏర్పాటు చేసి, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించాలని పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ జిల్లా కలెక్టర్ అమయ్�
ముర్తుజాగూడలో క్రీడా మైదానం స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ అమయ్కుమార్ ప్రభుత్వ భూమిలో డబ్బాల ఏర్పాటుపై మండిపడ్డ కలెక్టర్ పంచాయతీ అధికారిని సస్పెండ్ చేస్తానని హెచ్చరిక మొయినాబాద్, మే 25 : రాష్ట్ర �