కొడంగల్, మే 22: పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిట్టినట్లు ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు సంబంధించి కొడంగల్లోని జడ్పీ హెచ్ఎస్ బాలుర సెంటర్లో 219, బాలికల పాఠశాల
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ధారూరు, మే 22: ‘పల్లె ప్రగతి’ ధారూరు మండలంలోని మోమిన్కలాన్ గ్రామ రూపు రేఖ లను మార్చింది. పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర�
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే ఆర్కేపురం, మే 22: బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యల�
అభివృద్ధిని చూసి భారీగా టీఆర్ఎస్లో చేరికలు.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, మే 22 : ఇబ్రహీంపట్నం నియోజవకర్గంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్పార్టీ విజయబావుటా ఎగురవేస�
కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకుల తాకిడి వేసవి సెలవులు కావడంతో అధికంగా తరలివచ్చిన ప్రజలు ఉత్సాహంగా బోటింగ్ సెల్ఫీలతో బిజీబిజీగా గడిపిన జనం ధారూరు, మే 22: మండలంలోని కోట్పల్లి ప్రాజెక్టు ఆదివారం పర్యాట�
గ్రామాల్లో క్రీడాపోటీల నిర్వహణ యువతలో ఉత్సాహం నింపేలా ఏర్పాట్లు ఐపీఎల్ తరహా పేర్లతో ముందుకు.. రంగారెడ్డి జిల్లాలో జోరుగా పోటీలు ఓ పోటీ.. ఆడాలన్న ఆసక్తిని పెంచుతుంది. అంతా ఒక్కటిగా ఎలా ముందుకు సాగాలో నేర�
రైతులు నకిలీ విత్తనాలతో మోసపోకుండా ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసి తాండూరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో అధిక దిగుబడులిచ్చే కంది వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించారు. రాష్ట్రంలోనే తాండూరు ప్రాంత�
పట్టణాల్లో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగా సమీకృత మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించింది. ఈ మేరకు పనులను వేగవంతం చేస�
అభివృద్ధి విషయంలో ఎవరూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదని, నిరంతరం ప్రజల మధ్య ఉంటానని వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 282 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి హాజరుకానున్న 47,560 మంది విద్యార్థులు వికారాబాద్ జిల్లాలో 70 కేంద్రాలు హాజరుకానున్న14,441 మంది విద్యార్థులు పోలీస్స్టేషన్లకు చేరిన ప్రశ్నాపత్రాలు ప్రతి ప�
సంక్షేమానికి మరో ముందడుగు తక్కువ అద్దెకు వ్యవసాయ పరికరాల అందజేత ప్రభుత్వ ఆలోచనకు హర్షం వ్యక్తం చేస్తున్న రైతన్నలు షాద్నగర్రూరల్, మే 20 : రైతుల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా వివిధ సంక
త్వరలో ప్రారంభించే దిశగా పనులు కోటి రూపాయల విరాళం నందిగామ, మే 20 : పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నూతన మండలాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో నందిగామ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటిం�
ప్రతి క్లస్టర్లో వంద ఎకరాల్లో ప్రదర్శన క్షేత్రాలు రైతుల్లో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు చర్యలు రసాయన ఎరువులతో కలిగే అనర్థాలపై అవగాహన రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 83 క్లస్టర్లు, 83వేల ఎకరాల్లో ప్రదర్శన