కూడు పెడుతున్న కుమ్మరి వృత్తి ప్రస్తుతం మట్టి కుండలకు మంచి డిమాండ్ జోరుగా సాగుతున్న విక్రయాలు శ్రమకు తగ్గ ఆదాయంతో ఆర్థిక పరిస్థితి మెరుగు మంచాల, మే 23: ఎండాకాలం వచ్చిందంటే చాలు… భానుడి ప్రతాపానికి ప్రజ
ప్రారంభానికి సిద్ధంగా రెండు పడకల ఇండ్లు నెరవేరనున్న పేదల సొంతింటి కల నందిగామ పాత జాతీయ రహదారి పక్కన రెండెకరాల స్థలంలో నిర్మాణం నందిగామ, మే 23: నిరు పేదలందరికీ సొంత గూడు ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వం పరి�
నెలలోగా పంట చేతికి చీడ పీడలు ఆశించకుండా జాగ్రత్తలు పాటించాలి భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడితే మేలు మొయినాబాద్ , మే 23 : పంట వేసిన అతి తక్కువ కాలంలోనే పంట చేతికి వచ్చి ఆదాయం పొందే పంటలు ఆకుకూరలు, కూరగాయల
మిషన్ భగీరథతో తాగునీటి కష్టాలు దూరం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ మర్రిపల్లి, ఏక్వాయిపల్లి, చరికొండ గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం కడ్తాల్, మే 23 : తెలంగాణలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్ర�
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలంటున్న వ్యవసాయాధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, మే 23 : సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సేంద్రియ ఎరువుల వాడ�
మొదలైన పదో తరగతి పరీక్షలు రంగారెడ్డి జిల్లాలో 47,057 మంది వికారాబాద్ జిల్లాలో 14,214 మంది హాజరు పలు పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఉన్నతాధికారులు రంగారెడ్డి, మే 23, (నమస్తే తెలంగాణ) : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగ�
జూన్ 3 నుంచి 18 వరకు జరుగనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలుచేయాలని సంబంధిత అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి ఆదే�
రెండు నెలలుగా రూ.10లక్షలు జమ హరితహారం నిర్వహణకు ఏర్పాట్లు ప్రతినెలా ప్రజాప్రతినిధులు, అధికారులు ఉద్యోగుల నుంచి నిధుల సేకరణ ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 560 నర్సరీల్లో మొక్కల పెంప�
సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం కేసీఆర్ కిట్లు, ఉచిత సేవలు వికారాబాద్ జిల్లాలో 2021 ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ వరకు 10,898 ప్రసవాలు పరిగి, మే 22: సర్కారు దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు �
కరోనా దృష్ట్యా విద్యాశాఖ నిర్ణయం నేటి నుంచి పదో తరగతి పరీక్షలు జిల్లావ్యాప్తంగా 282 పరీక్షా కేంద్రాలు 178 కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పది పరీక్షలు పకడ్బందీగా నిర్వహణకు 3,320 ఇన్విజిలేటర్ల నియామకం 10 ఫ్లయి�
కొడంగల్, మే 22: పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిట్టినట్లు ఎంఈవో రాంరెడ్డి తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పది పరీక్షలకు సంబంధించి కొడంగల్లోని జడ్పీ హెచ్ఎస్ బాలుర సెంటర్లో 219, బాలికల పాఠశాల
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం, నర్సరీ, రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు ధారూరు, మే 22: ‘పల్లె ప్రగతి’ ధారూరు మండలంలోని మోమిన్కలాన్ గ్రామ రూపు రేఖ లను మార్చింది. పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర�
బాసటగా నిలుస్తున్న బస్తీ దవాఖానలు ఒక్కో ఆస్పత్రికి రోజుకు 60 నుంచి 80 మంది అన్ని రకాల మందులు, పరీక్షలు ఇక్కడే ఆర్కేపురం, మే 22: బస్తీ దవాఖానలు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ సమస్యల�