గ్రామంలో పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం సీసీ రోడ్లతో పంచాయతీకి కొత్తకళ శంకర్పల్లి, మే 20 : రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తుండగా, పల్లె ప్రగతి �
నిర్మాణ పనులు పూర్తి గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి కొందుర్గు, మే 19 : ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మారు మూల గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుంది. గ్రామాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస�
వ్యవసాయాధికారులు, పోలీసులు షాద్నగర్టౌన్, మే 20 : నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని విత్తన విక్రయ దుకాణాల నిర్వాహకులకు మండల వ్యవసాయాధికారి నిశాంత్కుమార్, పట్టణ సీఐ నవీన్కుమార్ సూచించ
రంగారెడ్డి జిల్లా పల్లెలు ‘ప్రగతి’ కాంతులీనుతున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పరిశుభ్ర వాతావరణం, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.104కోట్లు విడుదల కాగా పలు అభివృద�
మన ఊరు-మన బడి పనులకు అంచనాలు సిద్ధం యుడైస్లో పొందుపరిచిన వివరాలు త్వరలోనే పనులు ప్రారంభం పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఎక్కువ శాతం పనుల పూర్తికి చర్యలు ‘మన ఊరు-మన బడి’ ప్రక్రియ ఊపందుకున్నది. ఎంపిక చేసిన స�
విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందని, పంట దిగుబడికి విత్తనమే మూలాధారమని వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరూ పేర్కొంటారు. వ్యవసాయంలో విత్తన ఎంపిక, తయారు విధానం చాలా ప్రధానమని చెప్పవచ్చు.
వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరొందింది షాద్నగర్ పట్టణం. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్హెచ్ 44 సమీపంలో ఈ పట్టణం ఉంది. ఇక్కడికి అనునిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత
సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రంగారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు.