సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రంగారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు.
ఇండ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ను జిల్లాలో అమలు చేయనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు.
ఇండ్ల పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎంపీహెచ్ఏ హరిశంకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.
తక్కువ సమయంలో ఎన్నో ట్రైనింగ్లు భవిష్యత్లో ఉపయోగపడేలా తరగతులు సమయం సద్వినియోగం చేసుకోవాలి ఉదయం ఇండోర్ గేమ్లు..సాయంత్రం క్రీడలు పెద్దఅంబర్పేట, మే 15 : పొద్దున లేచింది మొదలు.. రాత్రి పడుకునేవరకూ ఏ పిల్�
ఔటర్ రింగ్రోడ్డుకిరువైపులా పచ్చందాలు నెరవేరిన అర్బన్ ఫారెస్ట్ కల.. ఆకట్టుకుంటున్న జంక్షన్లు.. ఇబ్రహీంపట్నం, మే 15 : నగరం చుట్టూ ఏర్పాటు చేసిన ఔటర్రింగ్రోడ్డు వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందటంతో పాటు పచ�
పల్లెల్లో సేకరించిన చెత్తతో వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ ఆదాయ వనరులుగా మారిన డంపింగ్ యార్డులు నర్సరీల్లో మొక్కలకు సేంద్రియ ఎరువు వాడకం మిగిలిన ఎరువును కొనుగోలు చేస్తున్న రైతులు వచ్చిన డబ్బులతో అభివృద�
మోదీ గ్యాస్ సంగతేంది..? పెట్రోలు, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించరు? ధర పెంపుతో కుటుంబాలు ఆగమవుతున్నయి.. కేంద్రానికి మహిళల శక్తి ఏందో చాటుదాం.. బీజేపోళ్లకు చీపుర్లు మలిచి చూపిద్దాం తెలంగాణకు అమిత్షా ఏం చేసిం�
మండలానికి ఒక బృహత్ పల్లె ప్రకృతి వనం జిల్లాలో మోడల్ బృహత్ పల్లె ప్రకృతి వనంగా చేగూరులో 10 ఎకరాల్లో ఏర్పాటు మిగతా మండలాల్లో 5 ఎకరాల్లో.. అందులో వాకింగ్ ట్రాక్లు, ఆట వస్తువులు ఒక్కో వనంలో 20-30 వేల మొక్కల పె�
పట్టు పురుగుల పెంపకంతో అధిక లాభాలను ఆర్జించవచ్చని ఉద్యానవన సెరికల్చర్ అధికారులు పేర్కొంటున్నారు. తక్కువ సమయంలోనే పంట చేతికొస్తుందని, ఏడాదిలో నాలుగు నుంచి ఐదు పంటలు తీయవచ్చని వివరిస్తున్నారు.
నల్లమల సిగలో.. ప్రకృతి ఒడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�