జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ఆద్యంతం నిలదీతలతో కొనసాగింది. క్షేత్రస్థాయిలో బీజేపీని బలోపేతం చేసేందుకుగాను బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రకు సంబంధించి జిల్లాలో స్పందన కరువైంది.
విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని విద్యాజ్యోతి ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి, ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రూ. 7,300 కోట్లతో బడుల బలోపేతం వచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-8 తరగతులకు ఇంగ్లిష్ మీడియంలో బోధన షాబాద్ మండలం హైతాబాద్ బడిలో అమెజాన్ వెబ్ సర్వీస్ సహకారంతో చేపట్టనున్న పనులు ప్రారంభం పాల్గొన్న ఎమ్మెల్యే �
బండి సంజయ్వి అన్నీ అబద్ధాలే పాదయాత్ర ముగిసిన గంటలోపే బీజేపీని వీడిన కేడర్ పులిమామిడి సర్పంచ్, వార్డు సభ్యులు,150 మంది టీఆర్ఎస్లో చేరిక సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 13 (నమస్తే తెలంగాణ) : ఉనికి కోసం రాజ�
పరిగి, మే 13: మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం అంచనాలను ధ్రువీకరించుకుని ప్రతిపాదనలను శనివారం అందజేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను �
నెరవేరుతున్న ఎన్నో ఏండ్ల కళ బీటీ రోడ్డు నిర్మాణంతో తీరనున్న 6 గ్రామాల రవాణా కష్టాలు రోడ్డు నిర్మాణానికి రూ.4.76 కోట్లు మంజూరు ఇబ్రహీంపట్నంరూరల్, మే 12 : ఎన్నో ఏండ్లుగా అధ్వానంగా ఉన్న తుర్కగూడ నుంచి కర్ణంగూడ, �
ఇప్పటివరకు 656 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ 171 మంది రైతుల నుంచి కొనుగోలు జిల్లావ్యాప్తంగా 42 కొనుగోలు కేంద్రాలు రంగారెడ్డి, మే 13 (నమస్తే తెలంగాణ): యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు జోరందుక
నగరంలో రూ.10కోట్లతో నీరా స్టాళ్లు.. జూన్ 2న ప్రారంభిస్తాం నీరాతో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి గీత కార్మికుల అభ్యున్నతికి కృషి భారీగా తాటి,ఈత మొక్కలు నాటినం రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కడ్తా�
ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాకు భారీగా నిధులు ప్రతి నెలా గ్రామ పంచాయతీలకు ఫండ్స్ రూ.30కోట్లకు పైగా గ్రీనరీ బడ్జెట్ పల్లె ప్రగతితో మారిన గ్రామాల స్వరూపం అందుబాటులోకి వచ్చిన కంపోస్టు షెడ్లు, వైకుంఠధామా�
రోగుల సహాయకులకు రూ.5కే కమ్మటి భోజనం నగరవ్యాప్తంగా 17 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం నిత్యం 20 వేల మందికి.. రూ.40 కోట్లు వెచ్చింపు సంబురపడిన రోగి సహాయకులు, వైద్య సిబ్బంది టీ�