సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే యాదయ్య నవాబుపేట, మే 12: సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశం గురువారం నవాబుపేట ఎంపీపీ కాలె భవాని అధ్యక్షతన నిర్వ హించారు. సమావేశానికి ఎమ్మెల్యే యా�
జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ కేశంపేట, మే 12 : అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందజేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతీక్జైన్ సూచించారు. కేశంపేట మండలంలోని పాపిర
కాంగ్రెస్, బీజేపోల్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆపేదిలేదు షాద్నగర్లో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు 20 ఏఎన్ఎం ఉప కేంద్రాలకు రూ.4 కోట్ల నిధులు ఏడాదిలోగా 100 పడకల దవాఖాన పనులు పూర్తి చేస్తాం ఆర్థిక, వైద్య�
ప్రతిరోజూ పదో తరగతి ప్రత్యేక తరగతులు రోజువారీగా ప్రీ ఫైనల్ పరీక్షా పేపర్లు అందజేత 164 జడ్పీహెచ్ఎస్లలో 7335 మంది విద్యార్థులు ఈసారి పరీక్షల్లో అంతర్గత వెసులుబాటు పరిగి, మే 11 : పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణతే ల
32 గ్రామ పంచాయతీల్లో మొక్కల పెంపకం వర్షాకాలం నాటికి ఐదులక్షలకు పైగా సిద్ధం ధారూరు, మే 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పల్లెకో నర్సరీని ఏ�
జిల్లాలో 11 కేంద్రాల్లో నిర్వహిస్తున్న క్రీడలు ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులు క్రీడాకారుల్లో నైపుణ్యం వెలికితీత తాండూరు రూరల్, మే 11 : తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యా
చేవెళ్ల టౌన్, మే 11 : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ధరణి రిజిస్ట్రేషన్లతో రైతుల ఇబ్బందులు తొలగిపోయాయి. చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో జోరుగా ధరణి రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. రిజిస్ట్రేషన్లకు వచ�
చేతి వేళ్లలోనే మన ఆరోగ్యం అనారోగ్య సమస్యలకు..యోగా ముద్రలతో చెక్ యోగాసైన్స్లో చేతివేళ్ల కదలికలకు గొప్ప శక్తి ముద్ర నుంచి ప్రాణముద్ర వరకు ప్రతీది కీలకమే పూర్వికుల నుంచి వస్తున్న సాధన సుమారు 300పైగా యోగా మ
ఉచితంగా వైద్య పరీక్షలు ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి హయత్నగర్లో మినీ డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం పెద్దఅంబర్పేట, మే 11: ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక �
స్పందన అంతంతమాత్రమే పాదయాత్రలో పాల్గొనని స్థానిక గ్రామాల ప్రజలు పరువు పోతుందని సమీప గ్రామాల నుంచి డబ్బులిచ్చి ప్రజలను తరలించిన బీజేపీ నేతలు కరీంనగర్ కార్యకర్తలతోనే బండి పాదయాత్ర బండి సంజయ్ ప్రసంగం�
వందేండ్ల నుంచి అంబలి కేంద్రం నిర్వహణ.. రేగడిమైలారం, బొంరాస్పేటలో రెండు కుటుంబాల ఉదారత బొంరాస్పేట, మే 10: మండు వేసవిలో, కరువు కాలంలో కాలే కడుపునకు కాసింత అంబలి తాగితే దాహంతోపాటు ఆకలి తీరుతుంది. బొంరాస్పేట
483 మంది లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ ఇప్పటికే 80 మంది లబ్ధిదారుల యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి వారం రోజుల్లో మిగతావారికి.. జిల్లాకు ఇప్పటివరకు రూ.48.30 కోట్లు మంజూరు రక్షణ నిధి కింద రూ.48.30 లక్షల నిధులు జమ జిల్లావ్�
చెరువుల్లో పుష్కలంగా చేపలు, గ్రామాల్లో మొదలైన విక్రయాలు గత ఏడాది రంగారెడ్డి జిల్లాలో 1.70 కోట్ల ఉచిత చేప పిల్లల పంపిణీ సుమారు 5 వేల టన్నుల చేపల ఉత్పత్తి కావచ్చని అంచనా వికారాబాద్ జిల్లాలో కోటీ 13 లక్షల చేప ప�
షాద్నగర్లో రూ. 20.89 కోట్లతో 100 పడకల దవాఖాన సాకారం కానున్న స్థానికుల కల కేశంపేట లో 30 పడకల దవాఖాన ఇకపై విలువైన ఆరోగ్య పరీక్షలు అందుబాటులోకి నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీ�