గ్రామంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఈ ఏడాది పంటలు బాగా పడి దిగుబడులు అధికంగా రావాలని కోరు తూ కెరెళ్లి గ్రామస్తులు గ్రామ దేవతలకు సోమవారం బోనాలను సమర్పించారు.
ధారూరు,మే 8: గ్రామ ప్రజలు పాడిపంటలతో ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మం డల పరిధిలోని కెరెళ్లి గ్రామంలో గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, ఊ�
పెద్దఅంబర్పేట, మే 8: చెరువునే నమ్ముకుని తరాలు కష్టప డ్డాయి.. ‘చెరువు బాగు పడాలి, దాంతో మనమూ ఎదగాలి’ అన్న సంకల్పంతో పెద్దలు పడ్డ కష్టానికి ఫలితాలు రావడం మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహానికి తోడు.. 64 క�
కొడంగల్, మే 8: పట్టణంలో ప్రతి బుధవారం సంత జరుగుతుంది. ఈ సంతకు తాం డూర్, పరిగి, షాద్నగర్ వంటి దూర ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక వ్యాపారస్తులు కూడా అమ్మకాలు జరిపేందుకు వస్తుంటారు. ఏండ్ల కాలంగా నిర్వహిస్త
జిల్లాలోని 56 దేవాలయాల్లో పథకం అమలు ఆలయాల్లో నిత్య పూజలు, అర్చకులకు ఆసరా మరిన్ని దేవాలయాలకు ఆర్థిక సాయం అందేలా సన్నాహాలు ‘ధూపదీప నైవేద్యం’ పథకం కోసం ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు బొంరాస్పేట, మే 8 : ముఖ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో కొందుర్గు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప
కొత్తగా 1016 బస్సుల కొనుగోలుకు నిర్ణయం 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిగి, మే 8 : రాష్ట్రంలో ఏ డిపోనూ ఎత్తివేయడం లేదని, పాలనాపరంగా కొన్ని బస్సులు, కొందరు ఉద్యోగులను ఇతర డిప
రంగారెడ్డి, మే 7 (నమస్తే తెలంగాణ) :ప్రతి బిడ్డకు మొదటి గురువు అమ్మ… ప్రతి ఒక్కరికి మార్గదర్శి అమ్మ…ప్రతి వ్యక్తికి స్ఫూర్తి ప్రదాత అమ్మ… ఇలా ప్రతి విషయంలోనూ తల్లి పాత్ర చాలా గొప్పది. నవ మాసాలు మోసి జన్మ
మండుటెండలో గొంతు తడుపుతున్న పక్షి ప్రేమికులు ప్రత్యేకంగా దాణా, నీటి వసతి పెద్దఅంబర్పేట, మే 7: రంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నా�
పెద్దేముల్, మే 7 : ప్రభుత్వాలు చేసే చట్టాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ జడ్జి స్వప్న అన్నారు. శనివారం తట్టేపల్లి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, న్యాయవాదుల స�
మండల అభివృద్ధికి రూ.5కోట్ల జడ్పీ నిధులు ఇచ్చాం ‘పల్లె పల్లెకు ఎమ్మెల్సీ’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి బషీరాబాద్, మే 7 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకే పల్లెబాట కార్�
షాద్నగర్ టౌన్, మే 7: అసంక్రమిత వ్యాధులపై పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడీ) అదనపు డైరెక్టర్ డాక్టర్ పుష్ప వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివా�