రంగారెడ్డి జిల్లా పల్లెలు ‘ప్రగతి’ కాంతులీనుతున్నాయి. ఏ గ్రామానికెళ్లినా పరిశుభ్ర వాతావరణం, పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాకు పల్లె ప్రగతి కింద రూ.104కోట్లు విడుదల కాగా పలు అభివృద�
మన ఊరు-మన బడి పనులకు అంచనాలు సిద్ధం యుడైస్లో పొందుపరిచిన వివరాలు త్వరలోనే పనులు ప్రారంభం పాఠశాలల పునఃప్రారంభం నాటికి ఎక్కువ శాతం పనుల పూర్తికి చర్యలు ‘మన ఊరు-మన బడి’ ప్రక్రియ ఊపందుకున్నది. ఎంపిక చేసిన స�
విత్తు మంచిదైతే చెట్టు మంచిదవుతుందని, పంట దిగుబడికి విత్తనమే మూలాధారమని వ్యవసాయం తెలిసిన ప్రతి ఒక్కరూ పేర్కొంటారు. వ్యవసాయంలో విత్తన ఎంపిక, తయారు విధానం చాలా ప్రధానమని చెప్పవచ్చు.
వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా పేరొందింది షాద్నగర్ పట్టణం. అంతర్జాతీయ విమానాశ్రయానికి అతి చేరువలో, ఎన్హెచ్ 44 సమీపంలో ఈ పట్టణం ఉంది. ఇక్కడికి అనునిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత
సైబర్ నేరగాళ్లు బరితెగిస్తున్నారు. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. ఏకంగా రంగారెడ్డి కలెక్టర్ పేరిట నకిలీ ఖాతాను తెరిచారు.
ఇండ్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల విధానాన్ని సులభతరం చేసేందుకు టీఎస్ బీపాస్ను జిల్లాలో అమలు చేయనున్నట్లు వికారాబాద్ కలెక్టర్ నిఖిల తెలిపారు.
ఇండ్ల పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఎంపీహెచ్ఏ హరిశంకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.