రంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలకు హాజరుకానున్న 1,15,366 మంది విద్యార్థులు మొదటి ఏడాది- 59,694, ద్వితీయ ఏడాది-55,672 మంది విద్యార్థులు సున్నిత, అతి సున్నిత పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త
ఓటరు జాబితాను సిద్ధం చేసిన అధికారులు 51 వార్డులు, ఒక సర్పంచ్ , రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు మొయినాబాద్, మే 3 : పల్లెల్లో పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో �
ఫ్యాబ్ సిటీలో వచ్చే ఏడాదిలోగా 40వేల మందికి ఉపాధి లభించనున్నదని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా తెలంగ�
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు ప్రయత్నాలు హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): భాగ్యనగర వాసులకు విద్యాసుంగంధాన్ని పంచుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) సొసైటీ త్వరలో మరో క్యాంపస్ను ఏర్పాటు చ�
ప్రకృతి సంపద తునికాకు (బీడీ ఆకు). ప్రతి వేసవిలో వందలాది మందికి ఇది నెలరోజులపాటు ఆదా య వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకును సేకరిస్తారు. వాటిని కట్టలుగా కట్టి కల్లాల్లో ఆరబెడుతారు. ఆయా యూనిట్ల వారీగా రాష్ట్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు సబితారెడ్డి, హరీశ్రావు పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్, మే 2: మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్య�
అన్నిరకాల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు నిమ్మకాయలు కూడా చేరాయి. ప్రసుత్తం సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. వేసవి ప్రతాపం, రంజాన్మాసంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. �
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీన్దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులతో కూడిన ఉచిత శిక్
వికారాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూముల సర్వేను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆ�
మాడ్గుల మండలంలో 1000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగుకు నిర్ణయం ఈ విత్తన రకంతో ఎకరాకు 7-9 క్వింటాళ్ల దిగుబడి సాధారణం కంటే మూడు క్వింటాళ్ల పత్తి అదనం ఏ రకం నేలైనా సాగుకు అనుకూలం కూలీల కొరత, తదితర సమస్యలను అధి�
రూ. 400కు లీటర్ నూనె, రూ.170కి కిలో పప్పు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్తో మార్కెట్లో అమ్మకాలు ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక తయారీ వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ఏటా ఆరు వేల లీటర్ల నూనె, 50 క్వింటాళ్ల కందిపప�
31 కొత్త చెరువుల నిర్మాణం…48 పాత చెరువుల పునరుద్ధరణ ఒక్కో చెరువుకు రూ.8 లక్షల నుంచి రూ.10లక్షలు ప్రతి చెరువుకూ 6వేల నుంచి 8వేల పనిదినాలు వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు పనులు పూర్తి జిల్లాలో 8లక్షల క్యూబిక్ మీటర్ల న�