జిల్లాలోని 56 దేవాలయాల్లో పథకం అమలు ఆలయాల్లో నిత్య పూజలు, అర్చకులకు ఆసరా మరిన్ని దేవాలయాలకు ఆర్థిక సాయం అందేలా సన్నాహాలు ‘ధూపదీప నైవేద్యం’ పథకం కోసం ఈనెల 20వ తేదీ వరకు దరఖాస్తుకు గడువు బొంరాస్పేట, మే 8 : ముఖ�
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం జిల్లెడు చౌదరిగూడ మండల కేంద్రంలో కొందుర్గు పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప
కొత్తగా 1016 బస్సుల కొనుగోలుకు నిర్ణయం 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతాం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిగి, మే 8 : రాష్ట్రంలో ఏ డిపోనూ ఎత్తివేయడం లేదని, పాలనాపరంగా కొన్ని బస్సులు, కొందరు ఉద్యోగులను ఇతర డిప
రంగారెడ్డి, మే 7 (నమస్తే తెలంగాణ) :ప్రతి బిడ్డకు మొదటి గురువు అమ్మ… ప్రతి ఒక్కరికి మార్గదర్శి అమ్మ…ప్రతి వ్యక్తికి స్ఫూర్తి ప్రదాత అమ్మ… ఇలా ప్రతి విషయంలోనూ తల్లి పాత్ర చాలా గొప్పది. నవ మాసాలు మోసి జన్మ
మండుటెండలో గొంతు తడుపుతున్న పక్షి ప్రేమికులు ప్రత్యేకంగా దాణా, నీటి వసతి పెద్దఅంబర్పేట, మే 7: రంగారెడ్డి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటకముందే భానుడు భగ్గుమంటున్నా�
పెద్దేముల్, మే 7 : ప్రభుత్వాలు చేసే చట్టాలపై గ్రామీణ ప్రాంత ప్రజలు అవగాహన కలిగి ఉండాలని తాండూరు జూనియర్ సివిల్ జడ్జి స్వప్న అన్నారు. శనివారం తట్టేపల్లి గ్రామంలో మండల న్యాయ సేవాధికార సంస్థ, న్యాయవాదుల స�
మండల అభివృద్ధికి రూ.5కోట్ల జడ్పీ నిధులు ఇచ్చాం ‘పల్లె పల్లెకు ఎమ్మెల్సీ’ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి బషీరాబాద్, మే 7 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని, పరిష్కరించేందుకే పల్లెబాట కార్�
షాద్నగర్ టౌన్, మే 7: అసంక్రమిత వ్యాధులపై పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని అసంక్రమిత వ్యాధుల(ఎన్సీడీ) అదనపు డైరెక్టర్ డాక్టర్ పుష్ప వైద్యులు, వైద్య సిబ్బందికి సూచించారు. శనివా�
షాద్నగర్, మే 7 : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం బుచ్చిగూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త మేడిపల్లి బల్వంత్ర
రూ.లక్ష ఆర్థిక సాయం చేసిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి మర్పల్లి, మే 7: నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. మతాంతర ప్రేమ వివాహం చేసుకుని ఇటీవల హైదరాబాద్లోని సరూర్నగర్ల�
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు షురూ జిల్లా, మండలస్థాయిలో టాస్క్ఫోర్స్ కమిటీల ఏర్పాటు ఎప్పటికప్పుడు తనిఖీలకు రంగం సిద్ధం పరిగి, మే 6: నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం ముంద�
ఇంటినే ఓ సేంద్రియ వ్యవసాయ క్షేత్రంగా మార్చిన తాండూరుకు చెందిన ముంతాజ్ నిరుపయోగ వస్తువులే తొట్టెలుగా మొక్కల పెంపకం.. పర్యావరణ కాలుష్యంతో ప్రపంచం అల్లాడుతున్నది. ఏది తినాలన్నా, తాగాలన్నా అంతా కల్తీయే. జీ