పాత బ్రాండ్.. కొత్త రుచులు, రెస్టారెంట్లు, పెద్ద దుకాణాల్లో విక్రయాలు హయత్నగర్ రూరల్, మే 6 : భానుడి ఉగ్రరూపానికి శరీరం నీరసంగా ఉన్నప్పుడు.. నాలుక దాహార్తితో ఉన్నప్పుడు ఠక్కున గుర్తొచ్చే పానీయం గోలీసోడా.
క్లీన్ అండ్ గ్రీన్గా గ్రామ పరిసరాలు.. ప్రజలకు 100 శాతం మౌలిక వసతులు కేశంపేట, మే 6 : గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నది. కేశంపేట మండలంలోని అల్వాల గ్రామపంచాయతీ అభివృద్ధిలో �
రుణ పరిమితి పెంపునకు ముందుకు వస్తున్న బ్యాంకర్లు మహిళలు ఆర్థికంగా మరింత ఎదుగాలి పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, మే 6: బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళలు ముందున్నా రని, 97శాతం
15 రోజుల్లో 30 వేలకుపైగా పెరిగిన కూలీలు వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధి పనికి వెళ్తున్న కూలీలు పదిహేను రోజుల క్రితం వరకు రోజుకు 8 వేల మంది కూలీలు హాజరు ప్రస్తుతం రోజుకు 38 వేల మంది .. మరింత మంది వచ్చే అవకాశం ఉ
4.32లక్షల మొక్కలు సిద్ధం 24నర్సరీల్లో మొక్కల పెంపకం ప్రతి నర్సరీలో 18,000 మొక్కలు వేసవిలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి యాచారం, మే6: పల్లెల్లో పచ్చదనం, పర్యావరణ పరిరక్షణను పెంపొందించడంకోసం ప్రభుత్వం ప్రతిష్ట�
వికారాబాద్, మే 6: జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి.. రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేయడమే లక్ష్యమని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబ�
మంది విద్యార్థులకు గాను 58,699 మంది హాజరు l1969 మంది విద్యార్థుల గైర్హాజరు lరంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షాకేంద్రాల ఏర్పాటు రంగారెడ్డి, మే 6(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఇంటర్ పరీక్షలు ప్రశాంతం�
158 కి.మీ. పొడవునా 63,13,503 వృక్షాలకు.. నిరంతరం నీళ్లు అందించేలా.. స్కాడా టెక్నాలజీ ప్రారంభించిన మంత్రి కేటీఆర్ ఆరు కోట్ల మేరకు ఆదా అయ్యేలా.. డ్రిప్ ఇరిగేషన్ సిటీబ్యూరో, మే 6(నమస్తే తెలంగాణ): హైదరాబా ద్ మహా నగరాని
తలకొండపల్లి మండలంలో 6 వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తలకొండపల్లి, మే 6 : మద్దతు ధర ప్రకటించి రైతులవద్దే ధాన్యం కొనుగోలు చేస్తూ ప్రభుత్వం అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నదని ఎమ్మెల్
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో పీఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ నందిగామ, మే 6 : రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు.
ఒకవైపు సంక్షేమ ఫలాలు పొందుతూ.. మరోవైపు అర్థరహిత విమర్శలు కాంగ్రెస్ హయాంలో కూడా ఇన్ని పథకాలు లేవని అంగీకరిస్తున్నా.. బయటికు మాత్రం అడ్డగోలు వాదనలు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో పసలేని విమర్శలతో అభాసుపా
విద్యార్థులు రాణించేలా అవగాహన మొయిన్బాద్లో ప్రారంభమైన సమ్మర్ క్యాంపు శిక్షణ పొందుతున్న 200 మంది విద్యార్థులు కొడంగల్, మే 5: సమ్మర్ క్యాంపుతో విద్యార్థుల్లో సామర్థ్యం పెరుగుతుంది. ఇవి విద్యార్థుల మన�
నేటి నుంచి ఇంటర్ ఎగ్జామ్స్.. ఉమ్మడి జిల్లాలో హాజరుకానున్న 1,32,931 మంది విద్యార్థులు మొత్తం 188 పరీక్షా కేంద్రాలు n సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన అధికారులు రంగారెడ్డి, మే 5 (నమస్తే తెలం�
మిషన్ భగీరథతో తండాలకు తీరిన సమస్య రూ. 15 కోట్ల వ్యయంతో 84 తండాలకు తాగునీరు బొంరాస్పేట, మే 5 : ఎండాకాలం వచ్చిందంటే చాలు తం డాలు దాహార్తితో తల్లడిల్లేవి. గుక్కెడు నీటి కోసం మహిళలు బిందెలు చేతపట్టుకుని కిలోమీట�
సోదరి పెండ్లిని భరించలేక.. కక్ష పెంచుకొని.. ‘ఫైండ్ ఔట్’తో లొకేషన్ గుర్తించి.. వెంబడించి హత్య కౌన్సెలింగ్ ఇచ్చినా మారని బుద్ధి సరూర్నగర్ హత్య కేసులో ఇద్దరు అరెస్టు సిటీబ్యూరో, మే 5(నమస్తే తెలంగాణ)/మర�