పిల్లల్లో ఎత్తు, బరువు పెరుగుదలకు, రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత సీడీపీవోలు, సూపర్వైజర్లను ఆదేశించారు.
వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ పరిగి, ఏప్రిల్ 27 : జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సంబంధిత అధ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది.
అంతర్జాతీయ స్థాయిలో కొహెడ మార్కెట్ త్వరలో శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా కృషి చేయండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితార�
16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు రంగారెడ్డి, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ): ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సర్క�
మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫ్ల్లోరైడ్ పీడ నుంచి ప్రజలకు విముక్తి రూరల్ ప్రాంతాలకు ప్రతి రోజూ 1.95 కోట్ల లీటర్ల తాగునీటి సరఫరా ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25: ఓవైపు
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్, ఏప్రిల్ 25 : తెలంగాణ సర్కార్ విద్యకు పెద్దపీట వేస్తూ సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగి�
శంకర్పల్లి, ఏప్రిల్ 25 : దోమల నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ దవాఖాన హెచ్ఈవో శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా దినం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సం
దశాబ్దాలు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని సంతలు, అంగళ్లకు ఆదరణ తగ్గడం లేదు. నగర వాసులకు షాపింగ్మాళ్లు, రిలయన్స్ ఫ్రెష్లు ఎంత ప్రియమో పల్లెల్లో నివసించే వారికి సంతలు, అంగళ్లు అంతే. దశాబ్దాల క్రితమే �
మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలో పది కాలాలపాటు చెదరని ముద్ర వేయాలంటే అది అందమైన చేతిరాతతోనే సాధ్యం.. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే అబ్బాయి నుంచి కోటి ఆశలతో కళాశాలల�
వారెవ్వా ఏమి రుచి హలీం తినరా మై మరచి అనువిధంగా హలీం సువాసనలు భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు అనునిత్యం హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ప్రాచీన కాలం నుంచి హలీంకు ప్రత్యే�
నిరుపేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం మాడ్గుల,ఆమనగల్లు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు స�
మలిదశ ఉద్యమంలో కేసీఆర్కు మద్దతుగా జిల్లాలోని ఊరూరు కదిలివచ్చింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారు. మలిదశ ఉద్యమంలో ప్రధానమైన సకల జనుల సమ్మె, మ�