ప్రకృతి సంపద తునికాకు (బీడీ ఆకు). ప్రతి వేసవిలో వందలాది మందికి ఇది నెలరోజులపాటు ఆదా య వనరు. ప్రతి ఏడాది మే నెలలో తునికాకును సేకరిస్తారు. వాటిని కట్టలుగా కట్టి కల్లాల్లో ఆరబెడుతారు. ఆయా యూనిట్ల వారీగా రాష్ట్
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రులు సబితారెడ్డి, హరీశ్రావు పాల్గొన్న రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ షాబాద్, మే 2: మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం వలె చేపట్టి, పాఠశాలలు పునఃప్రారంభం అయ్య�
అన్నిరకాల నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు నిమ్మకాయలు కూడా చేరాయి. ప్రసుత్తం సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొన్నది. వేసవి ప్రతాపం, రంజాన్మాసంతో నిమ్మకాయల వినియోగం పెరిగింది. �
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, దీన్దయాళ్ గ్రామీణ కౌశల్ యోజన, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మాణ రంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు వివిధ కోర్సులతో కూడిన ఉచిత శిక్
వికారాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న భూముల సర్వేను త్వరగా పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఆ�
మాడ్గుల మండలంలో 1000 ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తి సాగుకు నిర్ణయం ఈ విత్తన రకంతో ఎకరాకు 7-9 క్వింటాళ్ల దిగుబడి సాధారణం కంటే మూడు క్వింటాళ్ల పత్తి అదనం ఏ రకం నేలైనా సాగుకు అనుకూలం కూలీల కొరత, తదితర సమస్యలను అధి�
రూ. 400కు లీటర్ నూనె, రూ.170కి కిలో పప్పు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్తో మార్కెట్లో అమ్మకాలు ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ప్రత్యేక తయారీ వ్యవసాయ పరిశోధన కేంద్రంగా ఏటా ఆరు వేల లీటర్ల నూనె, 50 క్వింటాళ్ల కందిపప�
31 కొత్త చెరువుల నిర్మాణం…48 పాత చెరువుల పునరుద్ధరణ ఒక్కో చెరువుకు రూ.8 లక్షల నుంచి రూ.10లక్షలు ప్రతి చెరువుకూ 6వేల నుంచి 8వేల పనిదినాలు వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు పనులు పూర్తి జిల్లాలో 8లక్షల క్యూబిక్ మీటర్ల న�
పెంజర్లలో పీ అండ్ జీ లిక్విడ్ డిటర్జెంట్ పరిశ్రమ నేడు ప్రారంభించనున్న మ్ంరత్రులు కేటీఆర్, సబితారెడ్డి షాద్నగర్, మే 1 : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా విస్తరిస్తున్నది. షాద్నగర్ నియోజకవర�
స్థానికంగా పెరిగిన ఉపాధి అవకాశాలు నాడు పనిలేక వలస వెళ్లిన వారు నేడు తిరిగి సొంతూళ్లకు.. ఇతర రాష్ర్టాల యువతకు సైతం ఉపాధి వలస కార్మికుల బతుకులను మార్చిన తెలంగాణ సర్కార్ షాద్నగర్, మే 1: రెక్కాడితే గాని డొక�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ టీఆర్ఎస్లో చేరిన చరికొండ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు కడ్తాల్, మే 1 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎ
జిల్లా వ్యాప్తంగా జెండాలను ఎగురవేసిన కార్మిక, రాజకీయ పార్టీల నేతలు వివిధ చోట్ల ర్యాలీలు కడ్తాల్, మే 1: మండల కేంద్రంలో ఆదివారం మే డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కడ్తాల్ పట్టణంలోని అన్మాస్పల్లి చౌరస్త�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన 1-8 తరగతుల వరకు అమలు బోధనకు ఉపాధ్యాయులను సిద్ధం చేస్తున్న విద్యాశాఖ ఇప్పటికే ప్రత్యక్ష శిక్షణ పూర్తి, కొనసాగుతున్న ఆన్లైన్ శిక్షణ నాలుగు సబ్జెక్టులప�