ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అప్పటి ప్రభుత్వం అభయ హస్తం పథకాన్ని ప్రారంభించింది. ప్రతి ఏడాది కొంత డబ్బులు చెల్లిస్తే ప్రభుత్వం తరఫున బీమా కంపెనీలకు అందజేసి, 60 ఏండ్లు నిండిన మహిళలకు పింఛన్ ఇవ్వాలన్నది ఈ పథకం ఉ�
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ దవాఖానలు ప్రైవేటుకు దీటుగా సర్కారు దవాఖానలు మెగా హెల్త్మేళాలను సద్వినియోగం చేసుకోవాలి రోగ నిర్ధారణ అయితే మందుల పంపిణీ దసరానాటికి ఇబ్రహీంపట్నం ఏరియా దవాఖానలో 60 పడకలు హెల్త్
టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ధారూరు, ఏప్రిల్ 19: ప్రతి కార్యకర్త కార్యదీక్షతో పనిచేయాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్�
కడ్తాల, ఏప్రిల్ 19 : రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ కోరారు. మంగళవారం కడ్తాల పశువైద్య కార్యాలయం ఆవరణలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన 49 మంది �
తెలంగాణ ప్రభుత్వం పేదోడి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రక్రియను వేగవంతం చేస్తున్నది. ఇప్పటి వరకు రంగారెడ్డి జిల్లాలో 2,637 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయగా, మే నెలాఖరు వరకల్లా 2000 ఇండ్లను అర్�
నగరం నలువైపులా మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు రంగారెడ్డిజిల్లాకు రానున్న కాలంలో వైద్య కళాశాల ఏర్పాటు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్ష�
మెగా వైద్య శిబిరం ప్రారంభంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, ఏప్రిల్ 18: తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత�
కొత్తూరు, ఏప్రిల్ 18: రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ�
డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ మండల కేంద్రంలో సామాజిక తనిఖీ కొత్తూరు రూరల్, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోనే కొత్తూరు మండలంలోని 7 గ్రామాల్లో భూగర్భ జలాల నీటి మట్టం అట్టడుగుకు చేరుకున్నాయని, భూగర్భ జలాల పెరుగ
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఇద్దరి మృతి రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో సంగీత(28) దుర్మరణం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నర్సాపూర్ వాసి మహేందర్ మృతి వికారాబాద్ పరి�
గండిపేట జలాశయంలో శ్రీవారికి చక్రస్నానం చివరి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు.. మొక్కుల చెల్లింపులు మొయినాబాద్, ఏప్రిల్ 18: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రతీర్థంతో మ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలన్నది సర్కార్ సంకల్పం. కోట్ల రూపాలను ఖర్చు చేసి నర్స
జీవితంలో అడుగడుగునా ఎన్నో చేదు అనుభవాలు.. అడుగులు ముందుకు పడటమే గగనమనేలా సంక్లిష్ట పరిస్థితులు.. ఇక మరణమే దిక్కేమో అన్నట్టు చూసే ఇరుగుపొరుగు కండ్లు.. ఎన్నో కష్టాలు, మరెన్నో ఆటుపోట్లు వీటన్నింటికీ పరిష్కా�
రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే �
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ