చెరువుల కబ్జాకు చెక్ పెట్టేందుకు అధికారుల చర్యలు రంగారెడ్డి జిల్లాలోని చెరువులన్నింటినీ సర్వే చేస్తున్న జిల్లా నీటిపారుదల శాఖ ఇప్పటివరకు 2,146 చెరువులకు ఎఫ్టీఎల్ గుర్తింపు ఇప్పటికే అన్నింటికీ జియోట�
యాక్సిడెంట్లను నివారించేందుకు అధికారుల చర్యలు రోడ్డు యాక్సిడెంట్స్కు అడ్డుకట్ట ప్రమాద జోన్లను గుర్తించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయం వికారాబాద్ జిల్లాలో మొత్తం 26 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
ఉద్దేశపూర్వకంగా నేను ఎవర్ని ఏమి అనలేదు ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తాండూరు, ఏప్రిల్ 28: ప్రజల కోసం నిరంతరం పనిచేసే పోలీసులు అంటే తనకు చాలా గౌరవమని ఎమ్మెల్సీ పి.మహేందర్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట�
గ్రామంలో 90 శాతం రైతులు ఉల్లి వైపే.. రైతులకు వరంగా రైతుబంధు తాండూరు రూరల్, ఏప్రిల్ 28 : ఉల్లి సాగులో మిట్టబాసుపల్లి మేటిగా నిలుస్తున్నది. అయితే రైతుబంధు పథకం ఈ గ్రామ రైతులకు వరంగా మారింది. పంట పెట్టుబడుల కోస�
కనువిందు చేస్తున్న పచ్చని చెట్లు చిట్టడివిని తలపిస్తున్నహరితహారం మొక్కలు ప్రశాంతతకు నిలయంగా పల్లె ప్రకృతివనం వేసవిలో మొక్కలపై ప్రత్యేక దృష్టి నవాబుపేట, ఏప్రిల్ 28 : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిల రంగారెడ్డి, ఏప్రిల్ 28, (నమస్తే తెలంగాణ)/పరిగి : ఇంటర్, పదోతరగతి
వికారాబాద్ కలెక్టర్ నిఖిల పలు అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం పరిగి, ఏప్రిల్ 27 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో పనుల గ్రౌండింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ కలె�
రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ రెండు నెలల పాటు ఉచిత ప్రీ ఎగ్జామినేషన్ కోచింగ్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలపై శిక్షణ షాబాద్, ఏప్రిల్ 27 : జిల్లా పరిధిలోని పోలీసు శిక్షణా సంస�
టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, చేవెళ్ల, షాద్నగర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గులాబీ జెండాను ఆవిష్�
పిల్లల్లో ఎత్తు, బరువు పెరుగుదలకు, రక్తహీనత లేకుండా పౌష్టికాహారం అందించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ సంబంధిత సీడీపీవోలు, సూపర్వైజర్లను ఆదేశించారు.
వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ పరిగి, ఏప్రిల్ 27 : జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సంబంధిత అధ�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది.
అంతర్జాతీయ స్థాయిలో కొహెడ మార్కెట్ త్వరలో శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్ కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా కృషి చేయండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితార�