ఆర్థిక తోడుపాటు రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచిన సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో 34 జంటలకు రూ.85లక్షలు అందజేత త్వరలోనే మరింత మందికి అందజేసేందుకు ఏర్పాట్లు ప్రభుత్వ చొరవపై వెల్లువెత్తుతున్న హర్షాతిరేక�
నేటి నుంచి 18వ తేదీవరకు దరఖాస్తుల స్వీకరణ ప్రతి రోజూ ఏడున్నర గంటల పాటు కోచింగ్ మెటీరియల్ కొనుగోలు కోసం రూ.1500 అందజేత షాబాద్, ఏప్రిల్ 8: రంగారెడ్డి జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ యువతీయువకులకు గ్రూప్-1 నుంచి �
రాష్ట్ర బీజేపీ నేతలను బయట తిరుగనిచ్చేదిలేదు.. తెలంగాణ రైతుల గోస పట్టని కేంద్రానికి గుణపాఠం తప్పదు మహాధర్నాలో విద్యా శాఖ మంత్రి సబితారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న వరి పోరు పరిగి, ఏప్ర
ఏర్పాట్లు చేస్తున్న రంగారెడ్డి జిల్లా యంత్రాంగం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ నియోజకవర్గానికి 20 యూనిట్ల చొప్పున గ్రౌండింగ్ రూ.32 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర సర్కార్ ఈ నెలాఖరులోగా మిగతా నిధుల�
ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ కృపేశ్ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 7 : ఇబ్రహీంపట్నం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్య, వైద్యం, శిశు సంక�
రంగారెడ్డిజిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ షాబాద్, ఏప్రిల్ 7: యువతను ఆరోగ్యవంతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని, చెడు వ్యసనాలు, మత్తు పదార్థాలు వంటి వాటికి బానిసలుగా మారకుండా చూడాల్సిన �
రంగారెడ్డి, ఏప్రిల్ 7, (నమస్తే తెలంగాణ): వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి వర్షాకాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికా
టీబీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ రవీంద్రయాదవ్ బొం0రాస్పేట, ఏప్రిల్ 7: క్షయ వ్యాధి నియంత్రణకు కృషి చేయాలని, వచ్చే 2025 నాటికి దేశంలో టీబీని పూర్తిగా అరికట్టాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం టీబీ ముక్త
నిరసన దీక్షలు, ధర్నాలతో హోరెత్తిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు రెండు పంటల వరి ధాన్యాన్ని కొనేవరకూ ఉద్యమిస్తామని హెచ్చరిక రైతులను నట్టేట ముంచేందుకే కేంద్ర ప్రభ�
రంగారెడ్డి జిల్లాలో మరో 24 బస్తీ దవాఖానలు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కేటాయింపు జూన్ 2 నుంచి ప్రారంభించే యోచన ప్రభుత్వ భవనాల గుర్తింపు ప్రక్రియ పూర్తి ఇప్పటికే ఏర్పాటైన బస్తీ దవాఖానలతో పేదలకు అందుతున్న మె�
కేంద్రం పని తీరును వ్యతిరేకిస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకో, నిరసన దీక్షలు పాల్గొన్న ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి, ప్రజాప్రతిని
తలకొండపల్లి, ఏప్రిల్ 4 : తలకొండపల్లి మండలం వెంకటాపూర్ గ్రామంలోగల లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో ఎల్లయ్యగౌడ్ దూపదీప నైవేద్యాల నిర్వాహకుడిగా ఉంటూ ఆలయంలోనే నివాసం ఉంటున్నాడు. ఆలయ పరిసరాల్లో గంజాయి మొక్కలన
పరిగి, ఏప్రిల్ 4 : పల్లెల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తామని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పి.సునీతారెడ్డి తెలిపారు. సోమవారం వికారాబాద్లోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జరిగిన వివిధ జడ్పీ స్
ఈనెల 21 నాటికి తుది జాబితా ఇవ్వాలి ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించండి జిల్లాలో 339 వార్డు స్థానాలు, 9 సర్పంచ్, ఎంపీటీసీ-5, ఒక కౌన్సిలర్ స్థానానికి ఎన్నికలు కలెక్టర్ల వీడియో
పరిగి, ఏప్రిల్ 4: పరిపాలనాసౌలభ్యం కోసం జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలోని విభాగాలను 14 వర్టికల్గా విభజించడం జరిగిందని, వర్టికల్గా విధులను నిర్వహించడం ద్వారా పోలీసు అధికారులు, సిబ్బందిపై పనిభారం, ఒత�