హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�
రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్�
యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రాథమికంగా 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలను పెంచుతామని రాష్ట్ర విద్య�
నేడు 50 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి పంపిణీ చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్లోని వీఎం హోంలో యూనిట్ల పంపిణీ కార్యక్రమం దళితబంధు కింద ఇప్పటివరకు జిల్ల�
ఆకర్షించేందుకు వినూత్న కార్యక్రమం చిన్నారులతో సందడిగా మారిన కేంద్రాలు అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ఆమనగల్లు, ఏప్రిల్ 14 : చిన్నారులను ఆటపాటలతో పాటుగా వారి మేథస్సును పెంచేందుకు అంగ�
ఇఫ్తార్విందుల కోసం వికారాబాద్ జిల్లాకు రూ.17లక్షలు విడుదలచేసిన సర్కార్ రంగారెడ్డి జిల్లా రూ.16లక్షలు.. హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లింలు పరిగి, ఏప్రిల్ 14: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ము
వికారాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ల్ల్లు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 167 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు కేంద్రం చేతులు ఎత్తేసినా..వడ్ల కొనుగోలుకు ముందుకొచ్చి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ�
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, ర్యాలీలు,శోభాయాత్ర, అన్నదానం, భూమి పూజ పంచాయతీ కార్మికులకు సన్మానం కేక్ కట్ �
ప్రస్తుతం అందుబాటులో 86 లోకల్ రైలు సర్వీసులు సిటీబ్యూరో, ఏప్రిల్ 14(నమస్తే తెలంగాణ): హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల రవాణా వ్యవస్థ దేశ వ్యాప్తంగా ప్రత్యేక ప్రాధాన్య తను సంతరించుకుందని, దీనిని నగర ప్ర
ప్రతిఒక్కరూ చదువుకోవడంతోనే అంబేద్కర్ కలలు సాకారం వచ్చే ఏడాది అంబేద్కర్, జగ్జీవన్రామ్ భవన్లలో మహనీయుల జయంత్యుత్సవాలు పరిగి, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కలలు నిజం కావాలం�
111 జీవో ఎత్తివేతతో 25 ఏండ్ల కల సాకారం గతంలో బోరు వేసేందుకూ అవకాశంలేని పరిస్థితి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ కృషి ప్రభుత్వంపై బీజేపీ నేతలు విమర్శలు చేయడం తగదు జీవో ఎత్తివేతతో హైద