బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి.
నీటి తొట్టెలు గ్రామాల్లో పశువుల దాహార్తిని తీరుస్తున్నాయి. వేసవిలో పశువులకు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా నీటితొట్టెలను నిర్మించింది.
ఆరుగాలం శ్రమించే రైతు ల నుంచి యాసంగి వరిధాన్యాన్ని షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్ డిమాండ్ చేశారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టినందున నిరుద్యోగులు పట్టుదలతో కష్టపడిచదివి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచి�
పరిగి, మార్చి 30: జిల్లాలోని చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో గల అంగడిచిట్టెంపల్లిలో బాలికను హత్య చేసింది ప్రియుడేనని పోలీసులు తేల్చారు. కామవాంఛ తీర్చడానికి బాలిక అంగీకరించకపోవడంతోనే హత్య చేసి నట్లు �
ధాన్యం కొనుగోలులో కేంద్రం కొర్రీలు పెట్టడం సరికాదు పంజాబ్కు ఓ న్యాయం..తెలంగాణకు మరో న్యాయమా ? ఆహారభద్రత చట్టాన్ని ఉల్లంఘిస్తారా.. ధాన్యం కొనేదాకా కొట్లాడుడే.. రంగారెడ్డి జడ్పీ సమావేశంలో ప్రజాప్రతినిధుల
ఏకాగ్రతతో చదివితే విజయం ఖాయం.. గ్రూప్ స్టడీస్తో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చంటున్న నిపుణులు ఇబ్రహీంపట్నంరూరల్, మార్చి 30 : పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించేవి పద
స్వయం సహాయక సంఘాల మహిళలకు అవకాశం ఒక్కరు లేదా గ్రూప్గా ఏర్పాటు చేసుకోవచ్చు ఒక్కొక్క యూనిట్కు రూ.50లక్షల వరకు అంచనా వ్యయం 25శాతం లేదా గరిష్ఠంగా రూ.10లక్షలు సబ్సిడీ పరిగి, మార్చి 30 : మహిళలు వ్యాపారాల్లో రాణించ�
రూ.12,500 కోట్ల రుణాల అందజేత ఒక్క వికారాబాద్ జిల్లాలో బ్యాంకు ద్వారా రూ.359కోట్లు, స్త్రీనిధి ద్వారా రూ.62కోట్లు.. గర్భిణుల పౌష్టికాహారం కోసం జిల్లాకు ప్రత్యేక బడ్జెట్ 10లక్షల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్�
మండలాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అబ్దుల్లాపూర్మెట్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అబ్దుల్లాపూర్మెట్, మార్చి 30: మండలాభివృద్ధి
దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి కొడంగల్ మహాలక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు ఎమ్మెల్యే నరేందర్రెడ్డితో కలిసి కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ కొడంగల్, మార్చి 30: రాష్ర్టాన్ని బంగ�