రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రావు షాబాద్, ఏప్రిల్ 13 : మత్తు పదార్థాల నియంత్రణ కోసం మరే ఇతర రాష్ర్టాల్లో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతున్నదన
పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పరిగి, ఏప్రిల్ 13 : వరి ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా ఆయా శాఖల అధికారులు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. బుధవారం
పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మేడిపల్లికి చెందిన పలు పార్టీల నాయకులు టీఆర్ఎస్లో చేరిక యాచారం, ఏప్రిల్ 13 : రాష్ర్టాభివృద్ధి కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ జిల్లా �
షాద్నగర్టౌన్, ఏప్రిల్ 13: ప్రాణం ఎంతో విలువైందని, అలాంటి ప్రాణాలను రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా హెల్మెట్ ధరించి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ విశ్వప్రసాద్�
మంచాల, ఏప్రిల్ 13 : మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. వివిధ స్థా�
ఈ నెల 2న భవనాన్ని ప్రభుత్వానికి అప్పగించిన నిర్మాణ సంస్థ పది రోజుల్లో పూర్తి కానున్న తుది మెరుగులు 105 విశాలమైన గదులతో నిర్మాణం ఇప్పటికే కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు వివిధ శాఖల అధికారులకు గదుల కేటాయిం
జయంతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నివాళులు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్/ యాచారం, ఏప్రిల్ 11 : జ్యోతిబాఫూలేను నేటి సమాజం ఆదర్శంగా తీసుకొని ముందుకు వె
పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 11 : రాష్ట్రంలో పండించిన ప్రతి వరిగింజను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని నాయకులు డిమాండ్
తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో రాజస్థాన్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తాం రాజస్థాన్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణకాంత్ మొయినాబాద్, ఏప్రిల్ 11 : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల �
వడ్ల కొనుగోలులో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర సర్కార్ రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు మద్దతుగా తరలివెళ్లిన టీఆర్ఎస్ �
జిల్లాలో ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన గ్రామాలు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 10 : ఇబ్రహీంపట్నం నియోజ�
త్వరలో మన ఊరు-మన బడి పనులు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి 56 పాఠశాలల్లో పనులకు అంచనా రూ.10.18కోట్లు 192 పనులకు సంబంధించిన అంచనాలు పూర్తి 117 పాఠశాలల ఇన్పుట్ డాటా షీట్ల అప్రూవల్ పరిగి, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్�
శంకర్పల్లి, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆయన జీవితం ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని గాజులగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్