తొలి విడుతలో మన ఊరు-మన బడి కింద రంగారెడ్డి జిల్లాలో 464 స్కూళ్లు ఎంపిక ముందుగా ఏప్రిల్ మొదటి నుంచి 54 స్కూళ్లలో ప్రారంభం కానున్న పనులు మండలానికి 2 స్కూళ్ల చొప్పున పనులు చేపట్టేందుకు నిర్ణయం వచ్చేనెలాఖరులోగ
తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం ఉద్యానవన శాఖ రాయితీలతో లబ్ధి పొందుతున్న రైతులు షాద్నగర్ రూరల్, మార్చి 29: అన్ని కాలాల్లోనూ కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. రవాణా వ్యవస్థ మెరుగుపడటం, లాభసాటి ధరలు ఉండటంతో కూరగాయల �
వికారాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో విరివిగా మొక్కలు నాటేందుకు సిద్ధం 32 బ్లాకుల్లోని 1037.5 ఎకరాల్లో 2,81,275 మొక్కల పెంపకం లక్ష్యం 61 కి.మీ మేర కందకాల పైన 1,60,000 గచ్చకాయ మొక్కలు 82,833 గుంతల తవ్వకం పూర్తి పరిగి, మార్చి 29
రంగారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్ల్లో ఇంటి పన్ను వసూలు కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్నది. నిర్ణీత గడువు కంటే ముందే పన్నులను వసూలు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 558 గ్రామ పంచాయతీల్లో పంచాయతీ కార్
రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ యంత్రాంగం జిల్లాలో సాగైన అన్ని పంటల వివరాలను ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తున్నది. ఇప్పటికే పంటల వివరాల సేకరణ తుది దశకు చేరుకోగా, ఏ రైతు ఎన్ని ఎకరాల్లో ఏ పంట వేశాడు, సర్వే నంబర
ఇబ్రహీంపట్నం పెద్దచెరువు సుందరీకరణ పనులకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సందర్భంగా చెరువు సుందరీకరణ పనులకు నిధులు కేటాయించాలని ఎమ్మెల్య
యాసంగి వరిధాన్యాన్ని కేంద్రం కొనాల్సిందేనని రోజురోజుకూ పోరు ఉధృతమవుతున్నది. ఊరూరా సమావేశాలు నిర్వహించి రైతు సంఘాలు, ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధాని మోదీకి ప్రతులను పంపిస్తున్నారు. ఆదివారం ఉ�
తెలంగాణ ప్రజలు నూకలు తినండంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్అవహేళనగా మాట్లాడినందుకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు భగ్గుమంటున్నారు. ఏదిఏమైనా వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని, లే
ఆర్థిక సంవత్సరం రూ.900 కోట్లు ఎస్హెచ్జీలకు రుణాలను నిర్దేశించిన అధికారులు ఈ ఏడాది అనుకున్నదానికన్నా మించి రుణాలు బ్యాంకు లింకేజీ కింద రూ.562 కోట్లకుగాను రూ.582 కోట్ల రుణాలు అందజేత ఒక్కొక్క ఎస్హెచ్జీకి రూ.