గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను చేపడుతున్నది. యేటా ఆసక్తి, అర్హులైన విద్యార్�
షాద్నగర్ మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి పనులతో మున్సిపాలిటీ మరింత సుందరంగా మారిందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీలోని 22వ వార్డు భగత్సింగ్కాలనీలో ఆదివారం అంతర్గత మురుగు కాలువ
ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంతో గ్రామాల్లో ఉద్యోగ వేడి రాజుకున్నది. నిరుద్యోగులు, యువకులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ ఉద్యోగం సంపాదించలేమనే కసిత�
వేసవి వచ్చిందంటే వాహనదారులు వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఎండలోనే వాహనాలను నిలపడం ద్వారా రంగు వెలిసిపోతాయి. ఇంజిన్ నుంచి పొగలు రావడం, పెట్రోల్ ఆవిరైపోవడం, టైర�
జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను 98 శాతం వసూలైంది. గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభిస్తున్నారు.
గ్రామస్తులు కొన్నేండ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. తమ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, గోతుల మయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయ�
గ్రామాల్లోని పేద రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మామిడి మొక్కలను సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో ఎండలు ముదురుతున్నా భూగర్భజలాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. పదిహేను రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నీటి ప్రమాద ఘంటికలు ఏర్పడొచ్చని అధికారులు అంచనా వేసినప్పటికీ నీటి నిల్వలు మాత్రం పెద్దగా తగ�
మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్ని గుండం కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పాంబండ దేవాలయం జన సంద్రంలా మారింది.