నగరం నలువైపులా మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానల ఏర్పాటు రంగారెడ్డిజిల్లాకు రానున్న కాలంలో వైద్య కళాశాల ఏర్పాటు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల పరీక్ష�
మెగా వైద్య శిబిరం ప్రారంభంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పెద్దేముల్, ఏప్రిల్ 18: తెలంగాణ ప్రజల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే రోహిత�
కొత్తూరు, ఏప్రిల్ 18: రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలని మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య అన్నారు. కొత్తూరు నుంచి కుమ్మరిగూడ వరకు నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ�
డీఆర్డీఏ పీడీ ప్రభాకర్ మండల కేంద్రంలో సామాజిక తనిఖీ కొత్తూరు రూరల్, ఏప్రిల్ 18: రంగారెడ్డి జిల్లాలోనే కొత్తూరు మండలంలోని 7 గ్రామాల్లో భూగర్భ జలాల నీటి మట్టం అట్టడుగుకు చేరుకున్నాయని, భూగర్భ జలాల పెరుగ
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల పిడుగులు పడి ఇద్దరి మృతి రంగారెడ్డి జిల్లా జిల్లెడు చౌదరిగూడ మండలం ఎదిర గ్రామంలో సంగీత(28) దుర్మరణం వికారాబాద్ జిల్లా ధారూరు మండలం నర్సాపూర్ వాసి మహేందర్ మృతి వికారాబాద్ పరి�
గండిపేట జలాశయంలో శ్రీవారికి చక్రస్నానం చివరి రోజు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు.. మొక్కుల చెల్లింపులు మొయినాబాద్, ఏప్రిల్ 18: చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రతీర్థంతో మ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటి పెంచాలన్నది సర్కార్ సంకల్పం. కోట్ల రూపాలను ఖర్చు చేసి నర్స
జీవితంలో అడుగడుగునా ఎన్నో చేదు అనుభవాలు.. అడుగులు ముందుకు పడటమే గగనమనేలా సంక్లిష్ట పరిస్థితులు.. ఇక మరణమే దిక్కేమో అన్నట్టు చూసే ఇరుగుపొరుగు కండ్లు.. ఎన్నో కష్టాలు, మరెన్నో ఆటుపోట్లు వీటన్నింటికీ పరిష్కా�
రాష్ట్రాన్ని హరితవనంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎనిమిదో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా వర్షాలు సమృద్ధిగా కురిసిన వెంటనే �
పంజాగుట్ట చౌరస్తాలో సిగ్నల్ పడింది.. ఒక బుల్లెట్ వాహనం, ఒక కారు నుంచి నిర్ణీత ప్రమాణానికి మించిన శబ్దాలు వస్తున్నాయి. తరువాత కూడలికి వెళ్లేలోపు ఆ రెండు వాహనాల యజమానుల సెల్ఫోన్కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మ
ప్రభుత్వ బడుల్లో రూపురేఖలు మారి, త్వరలోనే సొబగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
జిల్లాలో నేటి నుంచి ఐదు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మెగా హెల్త్ మేళాలు కొ�
వానకాలం సీజన్లో పంట మార్పిడి దిశగా వ్యవసాయ శాఖ చర్య లు తీసుకుంటున్నది. గతేడాది తగ్గించిన పంటలను ఈ ఏడాది అధిక ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నది.
షాద్గనర్ మున్సిపాలిటీలోని శ్రీ గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.