తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తితో రాజస్థాన్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేస్తాం రాజస్థాన్ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణకాంత్ మొయినాబాద్, ఏప్రిల్ 11 : తెలంగాణ రాష్ట్రంలోని మహిళల �
వడ్ల కొనుగోలులో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్ర సర్కార్ రైతుల పక్షాన పోరాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నేడు ఢిల్లీలో చేపట్టనున్న ధర్నాకు మద్దతుగా తరలివెళ్లిన టీఆర్ఎస్ �
జిల్లాలో ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన గ్రామాలు ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, ఏప్రిల్ 10 : ఇబ్రహీంపట్నం నియోజ�
త్వరలో మన ఊరు-మన బడి పనులు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి 56 పాఠశాలల్లో పనులకు అంచనా రూ.10.18కోట్లు 192 పనులకు సంబంధించిన అంచనాలు పూర్తి 117 పాఠశాలల ఇన్పుట్ డాటా షీట్ల అప్రూవల్ పరిగి, ఏప్రిల్ 10 : రాష్ట్ర ప్�
శంకర్పల్లి, ఏప్రిల్ 10 : అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, ఆయన జీవితం ఆదర్శమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం శంకర్పల్లి మండలంలోని గాజులగూడ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్
ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ గులాబీ గూటికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధారూరు, ఏప్రిల్ 10 : స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తూ, పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను సీఎం క�
దట్టమైన అడవుల పెంపకంపై దృష్టి సారించిన రంగారెడ్డి అటవీశాఖ 501 హెక్టార్ల అటవీ ప్రాంతంలో మొక్కలు నాటాలని నిర్ణయం ఈసారి 1.50 కోట్లు, వచ్చే ఏడాది మరో 1.50 కోట్ల మొక్కల పెంపకానికి ప్రణాళికలు వచ్చే నెల నుంచి మొక్కలను
వికారాబాద్ జిల్లాలో 9 ఎంపీటీసీ, 9 సర్పంచ్, 335 వార్డులు, ఒక కౌన్సిలర్ స్థానాలకు ఉప ఎన్నికలు ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన అధికారులు పరిగి, ఏప్రిల్ 8 : వికారాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఉప ఎన్న�
జిల్లాలో విద్యుత్ దీపాలతో ఆలయాలు అలంకరణ భక్తులకు ఇబ్బందులు లేకుడా వసతులు షాబాద్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లాలోనే పేరుగాంచిన దేవాలయాల్లో మండలంలోని సీతారాంపూర్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం కల్య
మినీ భద్రాచలంగా కవాడిపల్లి కోదండ రామచంద్రస్వామి ఆలయం ఆలయానికి 400 ఏండ్ల చరిత్ర ప్రారంభమైన ఉత్సవాలు అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 9 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి గ్రామంలో కొండప
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరికలు షాద్నగర్, ఏప్రిల్ 9 : తెలంగాణ రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయమని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. శనివారం ఫరూఖ్�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మున్సిపాలిటీలో రూ.2.21 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన తుర్కయాంజాల్, ఏప్రిల్ 9 : ప్రణాళికాబద్ధంగా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని ఇబ్రహీం
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా కొడంగల్, ఏప్రిల్ 8: బోదకాలు వ్యాధిగ్రస్తులు పరిశుభ్రతను పాటించాలని జిల్లా మలేరియా అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం స్థాని క వ్యవసాయశాఖ కార్యాలయంలోని మీటిం�
హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు దాదాపు 60 మంది వరకు లబ్ధి ఎమ్మల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కొడంగల్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కార్ వైద్య రం గంలో వినూత్న మార్పుల కు శ్రీకారం చుడుతున్నది. గ్రామీణ ప్రజ�