16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగార్థులు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు రంగారెడ్డి, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ): ఇప్పటికే టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సర్క�
మిషన్ భగీరథతో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఫ్ల్లోరైడ్ పీడ నుంచి ప్రజలకు విముక్తి రూరల్ ప్రాంతాలకు ప్రతి రోజూ 1.95 కోట్ల లీటర్ల తాగునీటి సరఫరా ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 25: ఓవైపు
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్, ఏప్రిల్ 25 : తెలంగాణ సర్కార్ విద్యకు పెద్దపీట వేస్తూ సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలంలోని మొగిలిగి�
శంకర్పల్లి, ఏప్రిల్ 25 : దోమల నివారణకు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ దవాఖాన హెచ్ఈవో శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రపంచ మలేరియా దినం సందర్భంగా వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ సం
దశాబ్దాలు గడుస్తున్నా గ్రామీణ ప్రాంతాల్లోని సంతలు, అంగళ్లకు ఆదరణ తగ్గడం లేదు. నగర వాసులకు షాపింగ్మాళ్లు, రిలయన్స్ ఫ్రెష్లు ఎంత ప్రియమో పల్లెల్లో నివసించే వారికి సంతలు, అంగళ్లు అంతే. దశాబ్దాల క్రితమే �
మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలో పది కాలాలపాటు చెదరని ముద్ర వేయాలంటే అది అందమైన చేతిరాతతోనే సాధ్యం.. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే అబ్బాయి నుంచి కోటి ఆశలతో కళాశాలల�
వారెవ్వా ఏమి రుచి హలీం తినరా మై మరచి అనువిధంగా హలీం సువాసనలు భోజన ప్రియులను ఆకర్షిస్తున్నాయి. రంజాన్ మాసం ప్రారంభమైందంటే చాలు అనునిత్యం హలీం తినేందుకు ఇష్టపడుతుంటారు. ప్రాచీన కాలం నుంచి హలీంకు ప్రత్యే�
నిరుపేదల వైద్యం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కోరారు. ఆదివారం మాడ్గుల,ఆమనగల్లు మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన బాధితులకు స�
మలిదశ ఉద్యమంలో కేసీఆర్కు మద్దతుగా జిల్లాలోని ఊరూరు కదిలివచ్చింది. అంతేకాకుండా ఎక్కడికక్కడ రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపట్టి తెలంగాణ వాదాన్ని చాటారు. మలిదశ ఉద్యమంలో ప్రధానమైన సకల జనుల సమ్మె, మ�
రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇప్పటికే శివారుప్రాంతాల్లోని ఔటర్రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు, రక్షణరంగ సంస్థలు ఏర�
ఎండకాలం వచ్చిందంటే చాలు సేద తీరేందుకు కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ ఈతపై ఆసక్తి చూపడం సహజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, కుంటల వద్దకు పరుగులు తీసి పిల్లలు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు.