రైతు ఉత్పత్తి సంస్థ బ్రాండ్ నేమ్పై ఎగుమతులు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో స్టాల్ ఏర్పాటుకు సన్నాహాలు వికారాబాద్ జిల్లా నుంచి 100 మెట్రిక్ టన్నులకు పైగా మామిడి పండ్లు రవాణా హోల్సేల్, రిటైల్ ధరలకు వి�
సోషల్ మీడియాలో మరింత యాక్టివ్గా ఉండాలి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పరిగి, ఏప్రిల్ 30: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ లో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ప్రతిపక్షాలు చేసే ప్రతి విమర్శన�
రూ.21కోట్లతో కోర్టు కాంప్లెక్స్ భవనానికి శంకుస్థాపన హాజరుకానున్న పలువురు హైకోర్టు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30 : రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం కోర్టు 75సంవత్సరాలు పూర్తి�
పొలాలను మైదానాలుగా మారుస్తున్న రైతులు క్రీడాకారులకు అద్దెకు ఇస్తూ ఆటకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు ఆన్లైన్లోనే మైదానాల బుకింగ్ నగరం నుంచి శివార్లకు క్రీడాకారుల పయనం వీరిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులే అ�
మంచాలలో ప్రారంభానికి సిద్ధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు మంచాల, ఏప్రిల్ 30: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు ప�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కల్యాణలక్ష్మి చెక్కులు, రంజాన్ కానుకలు పంపిణీ కేశంపేట, ఏప్రిల్ 30 : అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నార�
ఇప్పటికే వికారాబాద్ జిల్లాలోని ఆరు మండలాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు మండలానికో సెంటర్ ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు సీహెచ్సీలతో బలోపేతమవుతున్న మహిళా రైతు ఉత్పత్తి దారుల సంఘాలు, మండల మహిళా సమ�
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పరిగి/షాబాద్, ఏప్రిల్ 29 : హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణకు హరితహారం,
యాచారం, ఏప్రిల్ 29 : ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని, ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించాలని ఎంపీపీ కొప్పు సుకన్య అన్నారు. మండల సర్వసభ్య సమావేశాన్ని మండల పరిషత్ కార్యాలయ�
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పరిగి, ఏప్రిల్ 29: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియో గం చేసుకొని ఉద్యోగాలు సాధించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవా
ఇప్పటి వరకు రూ. 46.88 లక్షలు వసూలు శనివారం రాత్రి 11 గంటలలోపు చెల్లించేందుకు అవకాశం ఆదిబట్ల, ఏప్రిల్29 : ప్రభుత్వం ఆస్తిపన్ను చెల్లింపుదారుల కోసం తీసుకువచ్చిన 5 శాతం రాయితీ పథకం నేటితో ముగియనుంది. 2022-23 సంవత్సరాన�
కూరగాయల ఊరు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం ప్రభుత్వ ప్రోత్సాహంతో ముందడుగు డ్రిప్ల సాయంతో వివిధ ర్ర పంటల సాగు ఎంతో మందికి నిత్యం ఉపాధి కల్పిస్తున్న రైతులు వికారాబాద్, ఏప్రిల్ 28: గతంలో వర్షాధారంపై ఆధారపడి ప