ప్రభుత్వ బడుల్లో రూపురేఖలు మారి, త్వరలోనే సొబగులు సంతరించుకోబోతున్నాయి. అన్ని రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వ మన ఊరు - మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
జిల్లాలో నేటి నుంచి ఐదు డివిజన్లలో మెగా హెల్త్ మేళాలను నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ డీఎంహెచ్వో నాగజ్యోతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు మెగా హెల్త్ మేళాలు కొ�
వానకాలం సీజన్లో పంట మార్పిడి దిశగా వ్యవసాయ శాఖ చర్య లు తీసుకుంటున్నది. గతేడాది తగ్గించిన పంటలను ఈ ఏడాది అధిక ఎకరాల్లో సాగు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నది.
షాద్గనర్ మున్సిపాలిటీలోని శ్రీ గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం గోదాసమేత శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు.
హైదరాబాద్కు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని పల్లెలు దగ్గరైనా నేటికీ అక్కడ గ్రామీణ వాతావరణమే. అక్కడి యువతకు విద్యార్హతలు ఉన్నా సరైన శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాలను మధ�
రాష్ట్రంలోని పేదింటి ఆడబిడ్డల వివాహాలకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పలు గ్రామాలకు చెందిన 62 మంది లబ్ధిదారులకు కల్�
యాసంగి సీజన్కు సంబంధించి జిల్లాలోని రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ప్రాథమికంగా 41 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలను పెంచుతామని రాష్ట్ర విద్య�
నేడు 50 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేసేందుకు ఏర్పాట్లు పూర్తి పంపిణీ చేయనున్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సరూర్నగర్లోని వీఎం హోంలో యూనిట్ల పంపిణీ కార్యక్రమం దళితబంధు కింద ఇప్పటివరకు జిల్ల�
ఆకర్షించేందుకు వినూత్న కార్యక్రమం చిన్నారులతో సందడిగా మారిన కేంద్రాలు అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు ఆమనగల్లు, ఏప్రిల్ 14 : చిన్నారులను ఆటపాటలతో పాటుగా వారి మేథస్సును పెంచేందుకు అంగ�
ఇఫ్తార్విందుల కోసం వికారాబాద్ జిల్లాకు రూ.17లక్షలు విడుదలచేసిన సర్కార్ రంగారెడ్డి జిల్లా రూ.16లక్షలు.. హర్షం వ్యక్తం చేస్తున్న ముస్లింలు పరిగి, ఏప్రిల్ 14: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేద ము
వికారాబాద్ జిల్లాలో నాలుగైదు రోజుల్లో కొనుగోళ్ల్ల్లు ప్రారంభం జిల్లావ్యాప్తంగా 167 సెంటర్ల ఏర్పాటుకు చర్యలు కేంద్రం చేతులు ఎత్తేసినా..వడ్ల కొనుగోలుకు ముందుకొచ్చి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ రాష్ట్ర వ�
అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు,ప్రజాప్రతినిధులు, నాయకులు అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ, ర్యాలీలు,శోభాయాత్ర, అన్నదానం, భూమి పూజ పంచాయతీ కార్మికులకు సన్మానం కేక్ కట్ �