రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతున్నది. ఇప్పటికే శివారుప్రాంతాల్లోని ఔటర్రింగ్రోడ్డు పరిసర ప్రాంతాల్లో పలు పరిశ్రమలతో పాటు ఐటీ కంపెనీలు, రక్షణరంగ సంస్థలు ఏర�
ఎండకాలం వచ్చిందంటే చాలు సేద తీరేందుకు కాలక్షేపం కోసం ప్రతి ఒక్కరూ ఈతపై ఆసక్తి చూపడం సహజం. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బావులు, చెరువులు, కుంటల వద్దకు పరుగులు తీసి పిల్లలు ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తారు.
వికారాబాద్, తాండూరు కేంద్రాల్లో డయాలసిస్ సేవల విస్తరణకు అధికారుల ప్రతిపాదనలు ప్రస్తుతం అందుబాటులో 13 యంత్రాలు, పడకలు కొడంగల్లోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు పేదలకు వరంగా మారిన ఉచిత డయాలసిస్�
111 జీవో ఎత్తివేతతో ఆ పరిధిలోని గ్రామాల్లో వెల్లువెత్తిన సంబురాలు తీరిన రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాల ప్రజల ఏండ్లనాటి కల పెరగనున్న భూముల ధరలు.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలుపుతున్న స్థానికులు సిటీబ్యూ
ఖాళీ కొబ్బరి బొండాల్లో మొక్కల పెంపకం, సేంద్రియ ఎరువు తయారీ ట్రిపుల్ ఆర్ పేరుతో వినూత్న ప్రయోగం హరిత తెలంగాణలో షాద్నగర్ ముందడుగు ట్విట్టర్ వేదికగా మున్సిపల్ కమిషనర్ను ప్రశంసించిన మంత్రి కేటీఆర్�
ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేకశ్రద్ధ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ డీఎంహెచ్వోతో కలిసి హెల్త్మేళా ప్రారంభించిన ఎమ్మెల్యే షాద్నగర్టౌన్, ఏప్రిల్ 20: ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని, ప్�
గర్బిణులకు మెరుగైన సేవలు పైసా ఖర్చు లేకుండా 102 సేవలు గర్భిణి మొదలు కాన్పు తర్వాత ఇంటికి చేర్చేవరకు వాహన వినియోగం కులకచర్ల, ఏప్రిల్ 20 : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారిం�
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వికారాబాద్ పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభం ధారూరు, ఏప్రిల్ 20: పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని విద్యాశాఖ మంత్రి స�
రంగారెడ్డి జిల్లాలో ఈనెల 24, 25, 26 తేదీల్లో గ్రామగ్రామాన పండుగలా వేడుకలు నిర్వహించాలి ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలి పల్లెపల్లెనా గులాబీ జెండాలను ఎగురవేయాలి ఈనెల 22న మంత్రి సమక్షంలో జిల్లాకో�
ఆర్టీసీలో సరుకులు, పార్సిల్ రవాణా కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్గో సర్వీస్పై ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతున్నది. ఇతర కొరియర్ సర్వీస్ల కంటే వేగంగా సేవలందుతుండటంతో కార్గో సర్వీస్ను బుక్చేసుకునే �