ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్రెడ్డి 741 మంది లబ్ధిదారులకు రూ. 7,41,85,965 కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ తాండూరు, మే 5: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నదని ఉమ్మడి ర�
పోలీస్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రెయినింగ్లో డీసీపీ సన్ప్రీత్సింగ్ అభ్యర్థులకు ప్రారంభమైన ఉచిత శిక్షణ తరగతులు ఆదిబట్ల, మే 5 : అవకాశాలను వినియోగించుకుంటూ, కష్టపడి చదివి ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు సాధించా�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. గతంలో కరెంట్, సాగునీటి కష్టాలతో వ్యవసాయం దండుగ అన్న రైతన్నలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ వ్యవసాయానిక�
పల్లెసీమల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం ప్రగతి పథకంలో తీసుకెళ్లుతున్నది. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో గ్రామంలో కొత్తశోభ సంతరించుకున్నది.
ఉరుకులు.. పరుగుల జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వకపోవడంతో భారీ మూల్యం చెల్లించక తప్పడంలేదు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
హలో.. సర్ ఇది మంచి అవకాశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను ఇప్పుడే చెల్లించండి. రూ.5శాతం రాయితీ పొందండి’ ఓ ఇంటి యజమానికి ఫోన్లో బిల్ కలెక్టర్ విజ్ఞప్తి.‘సర్ ఇలాంటి అవకాశం మళ్లీ రాదు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో నేడు రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రంగారెడ్డి, మే 3(నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేసవిలోనూ నిరంతర విద్యుత్ సరఫరా అవుతుంది. ఒకప్పుడు వేసవికాలం వస్తే చాలు విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు. రోజుకు
500 పార్కు స్థలాలను గుర్తించేందుకు కసరత్తు ఏడు జిల్లాల పరిధిలో 12 వేల లేఅవుట్లు శివారు ప్రాంతాల్లోనూ పట్టణీకరణకు చర్యలు సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ): ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణే లక్ష్యంగా హైదరాబాద్ మహ
జిల్లా వ్యాప్తంగా పాల్గొన్న ముస్లింలు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఇబ్రహీంపట్నం, మే 3 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం రంజాన్ పర్వదిన వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకొన్
రంగారెడ్డి జిల్లాలో 156 పరీక్షా కేంద్రాల ఏర్పాటు పరీక్షలకు హాజరుకానున్న 1,15,366 మంది విద్యార్థులు మొదటి ఏడాది- 59,694, ద్వితీయ ఏడాది-55,672 మంది విద్యార్థులు సున్నిత, అతి సున్నిత పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్త
ఓటరు జాబితాను సిద్ధం చేసిన అధికారులు 51 వార్డులు, ఒక సర్పంచ్ , రెండు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు మొయినాబాద్, మే 3 : పల్లెల్లో పలు చోట్ల ఉప ఎన్నికలు జరుగనుండటంతో మళ్లీ ఎన్నికల సందడి మొదలైంది. వివిధ కారణాలతో �
ఫ్యాబ్ సిటీలో వచ్చే ఏడాదిలోగా 40వేల మందికి ఉపాధి లభించనున్నదని రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధితో ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా తెలంగ�
రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటుకు ప్రయత్నాలు హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): భాగ్యనగర వాసులకు విద్యాసుంగంధాన్ని పంచుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) సొసైటీ త్వరలో మరో క్యాంపస్ను ఏర్పాటు చ�