వేసవికాలం మొదలవ్వడంతోనే ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి రెండో వారానికే నిప్పులు చిమ్ముతున్న భానుడితో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా కనిష్ఠ స్థాయిలోనే నమోదైన ఉష్ణోగ్రతలు క్రమ
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మాటలపై ఒకపక్క నిరసనలు చేస్తుండగా.. మరోపక్క వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొనాలంటూ అన్ని స్థాయిల్లో ప్రజాప్రతినిధులు తీర్మానాలు చేసి ప్రధానమంత్రికి పంపుతున్నారు. దేశం మొత్తం ధాన�
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ప్రజలను అవమానిస్తూ మాట్లాడడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకొని తెలంగాణ సమాజానికి క్షమాపణలు చ�
ఈ రోజు మన దోస్త్ కుమారుడి బర్త్డేనంట స్టేటస్లో పెట్టిండు.. అయ్యో.. మన స్కూల్ దోస్త్ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదంట ఎవరైనా సాయం చేయాలని స్టేటస్లో కోరాడు. మాజీ సర్పంచ్ మరణించిందంట పక్క గ్రామానికి చెందిన ఓ
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో కల్పించనున్న మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలను మొబైల్ యాప్లో పొందుపర్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం మద్గ�
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రజలు అడిగితే నూకలు తినిపించడం నేర్పించండంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై జిల్లా అంతటా నిరసనలు �
వరిధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న వైఖరి రైతుల పాలిట శాపంగా మారింది. యాసంగిలో పండించే వరిధాన్యాన్ని కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్రప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతులు ఈ
రైతులు పండించిన వరిపంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు.
కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ 42వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అర్చకులు, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బడుల్లో మౌలిక వసతులు కల్పించే పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు సుస్థిరమైన జీవనోపాధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.