ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు అందించి, గ్రామంలో నెలకొన్న సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం అడవుల సంరక్షణకు పెద్దపీట వేసింది. అడవుల్లోని చెట్లను నరికితే కేసులను నమోదు చేస్తున్నది. ఓ పక్క మొక్కలను నాటడం, మరో పక్క అడవులను కాపాడటం ద్వారా రాబోవు రోజుల్లో మానవ మనుగడకు ఇబ్బంద�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా ఊపడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్లు, జిల్లాల వారీగా వివిధ శాఖల్లోని అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు వివిధ శాఖల అధికా�
శంకర్పల్లి మండల మోకిల గ్రామ శివారులోని సర్వే నంబర్ 96, 197లలో గల భూముల్లో ఎవరైతే కాస్తులో ఉన్నారో వారికి పట్టాలు ఇప్పించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శనివారం మోకిల శివారులో ఆ గ్రామ రైత�
ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో విద్యార్థులకు టీకా పంపిణీ 12-14 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు రంగారెడ్డి జిల్లాలో 1.97 లక్షల మంది ఇప్పటివరకు 5,078 మంది చిన్నారులకు వ్యాక్సిన్ రంగారెడ్డి, మార్చి 18 (నమస్తే తెలం�
భక్తిశ్రద్ధలతో గురువారం రాత్రి కాముడి దహనం ఉమ్మడి జిల్లాలో ఘనంగా హోలీ పండుగ పాల్గొన్న ప్రజాప్రతినిధులు అంబరాన్నంటిన సంబురాలు ఆనందోత్సవాలతో చిన్నారులు, యువత కేరింత పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్న ప్రజ
ఎస్సీ హాస్టళ్లలో వసతులను మెరుగుపర్చుతున్న సర్కార్ వికారాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న పనులు రూ.79.37 లక్షలతో 18 హాస్టళ్లలో సౌకర్యాల కల్పన ప్రధానంగా శానిటేషన్, విద్యుత్, తాగునీటి వసతులపై దృష్టి ఈ నెలాఖ�
స్పోర్ట్స్కు ప్రతి గ్రామానికి రూ.5వేలు ఇస్తాం అవసరం మేరకు నిధులు మంజూరు చేస్తాం రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ అభివృ
సెల్ఫోన్ రిపేర్లతో యువతకు ఉపాధి సాంకేతికతతో ఆర్థికాభివృద్ధి ఆమనగల్లు, మార్చి18 : మారుతున్న కాలంతో పాటు సాంకేతికతను యువత అందిపుచ్చుకొంటున్నారు. తమలో ఉన్న నైపుణ్యమే పెట్టుబడిగా పెట్టి మొబైల్ రంగంలో ఉప�
బోనులో గొర్రె పిల్లను ఉంచిన ఫారెస్టు అధికారులు నాలుగేండ్లుగా తప్పించుకుంటున్న చిరుత తాజాగా తాటిపర్తి అటవీ ప్రాంతంలో లేగదూడలపై దాడి వణికిపోతున్న పరిసర రైతులు యాచారం, మార్చి 18 : మండలంలో ఓ చిరుత మూగజీవాలప�
యాచారం, మార్చి 18 : ఇటు ఆధ్యాత్మికం.. అటు ఆహ్లాదం పచ్చని సోయగాల వాతావరణం ఉంటే ఎవరైనాసరే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతారు. ఓవైపు చల్లటి పిల్లగాలులు, మరోవైపు సెలయేటి నీటి గలగలలు. ఇంకోవైపు భక్తితత్వం. ఇలాంటి ప్ర
మార్చిలోనే ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో వికారాబాద్ జిల్లాలోని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా రు. ఇప్పుడే ఇలా ఉంటే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని భయాందోళన చెందుతున్�
ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించినందుకు గురువారం పరిగిలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డితో కలిసి ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్�
రాష్ట్రంలో వైద్య, విద్యకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలోని 27వ వార�
జిల్లాలో దళితబంధు పథకానికి సంబంధించి గ్రౌండింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. జిల్లాకు దళితబంధు కింద ఇప్పటికే రూ.17 కోట్ల మేర నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.