జిల్లాలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను 98 శాతం వసూలైంది. గతంలో మాదిరిగా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను ప్రారంభిస్తున్నారు.
గ్రామస్తులు కొన్నేండ్లుగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర్చింది. తమ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, గోతుల మయంగా ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే అంజయ్యయ�
గ్రామాల్లోని పేద రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా మామిడి మొక్కలను సరఫరా చేస్తున్నారు.
జిల్లాలో ఎండలు ముదురుతున్నా భూగర్భజలాలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. పదిహేను రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో నీటి ప్రమాద ఘంటికలు ఏర్పడొచ్చని అధికారులు అంచనా వేసినప్పటికీ నీటి నిల్వలు మాత్రం పెద్దగా తగ�
మండల పరిధిలోని బండవెల్కిచర్ల పాంబండ రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అగ్ని గుండం కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పాంబండ దేవాలయం జన సంద్రంలా మారింది.
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు ప్రమాదాలు జరుగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
పట్టణాలకు దీటుగా గిరిజన తండాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తండాల అభివృద్ధి కోసం నెలనెలా లక్షల రూపాయలు కేటాయించడంతో తండాల రూపురేఖలు మారిపోయాయి.
నీటి తొట్టెలు గ్రామాల్లో పశువుల దాహార్తిని తీరుస్తున్నాయి. వేసవిలో పశువులకు నీటిని అందించేందుకు ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా నీటితొట్టెలను నిర్మించింది.
ఆరుగాలం శ్రమించే రైతు ల నుంచి యాసంగి వరిధాన్యాన్ని షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తోట గిరియాదవ్ డిమాండ్ చేశారు.