ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ పథకం పనితీరు బేషుగ్గా ఉందని కేంద్ర బృందం సభ్యులు కితాబిచ్చారు. మండలంలోని గున్గల్ గ్రామంలో జల నిలయం కార్యక్రమం ద్వారా గ్రామంలో సర్వే నిర్వహించా�
జీడీడీపీ, తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా టాప్ పెట్టుబడుల్లో రెండవ.. ఉపాధి కల్పనలో మూడో స్థానం ఇండస్ట్రియల్, హార్డ్వేర్ పార్కులు, ఐటీ టవర్స్, మరెన్నో మెగా ఉత్పత్తి పరిశ్రమలకు నెలవు జిల్లా గత ఏడేండ్ల�
వికారాబాద్ జిల్లాలో 8,403 ఎస్హెచ్జీలకు రూ.372 కోట్ల రుణాలు నాలుగు మున్సిపాలిటీల్లో 361 సంఘాలకు రూ.21.89కోట్లు విలేజ్ ఎంటర్ప్రైజెస్కు రూ.18కోట్లు బ్యాంకు లింకేజీతో రుణాలు అందజేత రుణాల రికవరీ రేటు 95శాతం పరిగి, �
వరాల జల్లుపై వెల్లువెత్తిన హర్షాతిరేకాలు ఉమ్మడి జిల్లాలో మిన్నంటిన సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉద్యోగులు న్యూస్ నెట్వర్క్, మార్చి 16 (నమస్తే తెలంగా�
జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్ జిల్లా వ్యాప్తంగా 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కరోనా టీకా టీకా కేంద్రాలను ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు కొత్తూరు రూరల్, మార్చి 16 : కొవిడ్ టీకాలను ప్రతి ఒక్కర�
పోలీసు కొలువులకు సిటీలో ఆరు వేల మందికి ఉచిత శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై సిటీ పోలీస్ సన్నాహాలు బ్లూకోర్ట్స్ , సెక్టార్ ఎస్సైలకు బాధ్యతలు గూగుల్ ఫామ్స్తో వివరాల సేకరణ అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఇండోర్
రాచకొండ పోలీసు కమిషనరేట్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ జంట హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విచారణ జరిపిన అధికారులు ఇబ్రహీంపట్నం, మార్చి 16 : రాచకొండ కమిషనర్రేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో స�
ఉద్యోగాల ప్రకటనతో నిరుద్యోగుల కల నెరవేరింది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ షాద్నగర్టౌన్, మార్చి 16 : ఖాళీ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్న నేపథ్యంలో నిరుద్యోగుల కల నెరవే�
సీఎం కేసీఆర్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. మంగళవారం అసెంబ్లీ వేదికగా వరాల జల్లు కురిపించారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించగా.. మరింత మంది ఉద్యోగులకు మేలు చేసే
కల్లు దుకాణాలను అడ్డాగా చేసుకుని బంగారు, వెండి ఆభరణాలను ధరించిన ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని కొత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
బాల్య వివాహాలను అరికట్టడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా శిశు సంక్షేమ �
వికారాబాద్ జిల్లాలో 12-14 ఏండ్ల లోపువారు 25,713 మంది 25 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ జాతీయ ఇమ్యునైజేషన్ దినోత్సవం సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లకు సన్మానం పరిగి, మార్చి 15 : 12 నుంచి 14 సంవత్సరాలలోపు వయసువారికి బుధవ
మండల పరిధిలోని రావిచేడ్ గ్రామంలో కొలువైన వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. ఆల�