ఈ రోజు మన దోస్త్ కుమారుడి బర్త్డేనంట స్టేటస్లో పెట్టిండు.. అయ్యో.. మన స్కూల్ దోస్త్ బిడ్డకు ఆరోగ్యం బాగాలేదంట ఎవరైనా సాయం చేయాలని స్టేటస్లో కోరాడు. మాజీ సర్పంచ్ మరణించిందంట పక్క గ్రామానికి చెందిన ఓ
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో కల్పించనున్న మౌలిక వసతులకు సంబంధించిన ప్రతిపాదనలను మొబైల్ యాప్లో పొందుపర్చాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులకు సూచించారు. శనివారం మద్గ�
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై జిల్లా ప్రజానీకం భగ్గుమన్నది. వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రజలు అడిగితే నూకలు తినిపించడం నేర్పించండంటూ అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడంపై జిల్లా అంతటా నిరసనలు �
వరిధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుస రిస్తున్న వైఖరి రైతుల పాలిట శాపంగా మారింది. యాసంగిలో పండించే వరిధాన్యాన్ని కొనబోమని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్రప్రభుత్వం అవగాహన కల్పించడంతో రైతులు ఈ
రైతులు పండించిన వరిపంటను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు శుక్రవారం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేశారు.
కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న మహాలక్ష్మీవేంకటేశ్వర స్వామి ఆలయ 42వ వార్షిక బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అర్చకులు, ఆలయ ధర్మకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా బడుల్లో మౌలిక వసతులు కల్పించే పనులను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)సభ్యుల కుటుంబాలు ఆర్థికంగా ఎదుగడంతోపాటు సుస్థిరమైన జీవనోపాధిని సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎంటర్ప్రైజెస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న పేద గిరిజన రైతులకు అండగా నిలిచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గిరి వికాసం అనే పథ
కొవిడ్ మహమ్మారి తర్వాత గాడినపడిన ఆర్టీసీ ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలందించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దనున్నట్లు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు.
వృద్ధాప్య పింఛన్ను 65ఏండ్ల నుంచి 57కు కుదించిన ప్రభుత్వం సర్కార్ గైడ్లైన్స్ తర్వాతే వెరిఫికేషన్ ప్రక్రియ ఇప్పటికే 20వేల కొత్త పింఛన్లు మంజూరు జిల్లావ్యాప్తంగా 1,59,570 ఆసరా పింఛన్లు రంగారెడ్డి, మార్చి 21, (న
ఉద్యోగార్థుల కోరిక మేరకు మెటీరియల్ సదుపాయం జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో ఆన్ డిమాండ్ రిజిస్టర్లు ఉద్యోగ నియామక పరీక్షల మెటీరియల్ కోసం రూ.15లక్షలు కేటాయింపు అదనంగా అవసరమైతే కేటాయింపునకు సిద్ధ