మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సలహాలు, సూచనలు చేశారు.
సమాజంలో మార్పు తీసుకు వచ్చి, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
యువత క్రీడల్లోనూ రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఆదివారం మండలంలోని శ్రీరంగాపూర్ వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ�
తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగనున్నది. తాజాగా ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, రంగారెడ్డి జిల్లాలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వం నోట
ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.
ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువత ఊరూరా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం పటాకులు కాల్చి.. కేక్ కట్ చేసి సంబురాలు ర్యాలీలు నిర్వహించిన టీఆర్ఎస్ శ్రే
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మిన్నంటిన టీఆర్ఎస్ శ్రేణుల ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులకు సన్మ�
జిల్లాలో పదులసంఖ్యలో కూరగాయల నర్సరీల ఏర్పాటు అందుబాటులో కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు కొనుగోలుకు ప్రజల ఆసక్తి ఇబ్రహీంపట్నం రూరల్, మార్చి 8: కూరగాయలు, పూలు, పండ్ల నర్సరీలకు భలే డిమాండ్ ఉన్నది. గతంలో రైతుల�
షాద్నగర్టౌన్, మార్చి 8 : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని షాద్నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జయంత్కుమార్రెడ్డి, కౌన్సిలర్లతో మున్సిపల్ చైర్మన్ నరేందర�
బహిరంగ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు ‘దేశ్కీ నేత’ అంటూ నినాదాలు సీఎం కేసీఆర్కు జననీరాజనం నెట్వర్క్, నమస్తే తెలంగాణ;ముఖ్యమంత్రి కేసీఆర్కు జన నీరాజనం పలికారు.. వనపర్తి జిల్లాలో మంగళవారం సీఎం పర్యటిం�
ఆలయంలో దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, మార్చి 8 : మండల పరిధిలోని చరికొండ గ్రామంలో కొలువైన వేణుగోపాలస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నా�
జడ్పీటీసీ దశరథ్నాయక్ కడ్తాల్, మార్చి 8 : గ్రామాలు, తండాల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని సాలార్ప�
రాష్ట్ర బడ్జెట్పై ఉమ్మడి జిల్లా ప్రజానీకం హర్షం అన్ని రంగాలకు సముచితస్థానం.. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు మేలు జరిగేలా నిధుల కేటాయింపు ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం ప్రభుత
ఒగ్గు కథకే వన్నె తీసుకొచ్చిన ఫోక్ ఆర్టిస్టు తెలుగు రాష్ర్టాల్లో ఉర్రూతలూగించిన తొలి మహిళ కామరతి పాత్రలో మెప్పించిన ఒగ్గు కళాకారిణి మల్లారిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం యాచారం, మార్చి 7: నెత్తికి తలప�
ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పరిగి, మార్చి 7: నేటి సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. గతంలో వంటింటికే పరిమితమైన మహిళలు నేడు అన్ని రంగాల్లో ఆదర్శంగా ముం దుకు సాగుత�