ఓంకారేశ్వరాలయ భూములకు సంబంధించిన కౌలు రైతులు సకాలంలో బకాయి కౌలును పూర్తి స్థాయిలో చెల్లించి దేవాలయ అభివృద్ధికి కృషి చేయాలని దేవాదాయశాఖ జిల్లా కమిషనర్ రామకృష్ణ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగుల కలలను సాకారం చేసేలా ప్రభుత్వ రంగంలో ఉన్న ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ పాండ�
మొదటి విడుతలో 60మంది టీచర్లకు శిక్షణ వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ బడుల్లో ఆంగ్ల మాధ్యమం 1-8వ తరగతి వరకు అందుబాటులోకి.. ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వికారాబాద్ జిల్లాలో 77,137 మంది విద్యార్థులు పరిగి,
బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధం పూర్తైన టెండర్ల ప్రక్రియ.. రూ.928.41 కోట్ల వ్యయం ఈ నెలాఖరులోగా పనుల ప్రారంభానికి సన్నాహాలు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లేన్లుగా అభివృద్ధి 46 కిలోమీటర
నందనవనాలను తలపిస్తున్న పల్లె ప్రకృతి వనాలు గ్రామాలకు సరికొత్త కళ తెచ్చిన పల్లెప్రకృతి వనాలు ప్రకృతి వనాల్లో పూలు, పండ్లు, నీడ నిచ్చే మొక్కలు స్వచ్ఛమైన గాలితో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉదయం, సాయంత్రం వేళల్ల
రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి షాబాద్, మార్చి 14: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా �
ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 150 కి పైగా కంపెనీలు 10 వేలకు పైగా ఉద్యోగాలు సిద్ధం పెద్ద సంఖ్యలో హాజరు కానున్న యువత డిగ్రీ, బీటెక్లు పూర్తి చేసిన వారికి తక్షణం ఉద్యోగాలు సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెల�
కులకచర్ల, మార్చి 14: ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రాములు హెచ్చరించారు. సోమవారం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వారు విలేకరుల సమావేశంల�
సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తండాల్లో తాగునీటికి కటకట పట్టించుకోని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తీరిన అవస్థలు తాండూరు రూరల్, మార్చి 14: మండలంలోని సంకిరెడ్డిపల్లి, దాని అను
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, మార్చి 14: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీ�
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80,039 పోస్టులు భర్తీ చేస్తామని, 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపడుతున్నారు. కొలువు సాధించాలన్�
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బీపీఎల్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ విధానానికి ప్రభుత్వం మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రేషన్ దుకాణాల్లో స�
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్నగర్, చేగూరు పీఏసీ�