అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రెండో రోజు వేడుకలు పలు పథకాల మహిళా లబ్ధిదారులతో సెల్ఫీ దిగిన ప్రజాప్రతినిధులు, నాయకులు మహిళా ఉద్యోగులు, కార్మికులకు సన్మానం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలు, చిత్రపటాలకు ర�
షాబాద్, మార్చి 7: క్షేత్రస్థాయి పర్యటనతో పూర్తిస్థాయి అవగాహన కలుగుతుందని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయి పర్యటనలు, గ్రామీణ స్థి�
మన ఊరు.. మన బడితో కార్పొరేట్ స్థాయి విద్య ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించాలి మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ, జడ్పీటీసీ షాద్నగర్టౌన్, మార్చి 7: ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనులను విస్తృతంగా చేపట్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన మహిళా దినోత్సవ సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టి,క్షీరాభిషేకాలు చేసిన మహిళలు ఆయా నియోజకవర్గాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేల�
పెండింగ్ చలాన్లపై రాయితీలు ఈనెల 31వ తేదీ వరకు చెల్లింపునకు అవకాశం వికారాబాద్ జిల్లాలో పెండింగ్ చలాన్లు రూ.18.26కోట్లు మీ సేవ లేదా ఆన్లైన్లో చెల్లింపులు పరిగి, మార్చి 6: వాహనాల పెండింగ్ చలాన్లను చెల్లి�
లైట్లు ఆర్పేసి అక్కడే గంటల తరబడి జర్నీలోనూ సైరన్ మోగితే రైలు ఆగింది ఇంటికొచ్చేందుకు ఆరు రోజులు పట్టింది మెడిసిన్ విద్యార్థి కల్లూరి జయప్రతాప్ ఎట్టకేలకు తట్టిఅన్నారానికి చేరిక హయత్నగర్ రూరల్, మా�
పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు రైతులు, పశువుల కాపరులు అటువైపు వెళ్లొద్దు తాండూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్యాంసుందర్రావు పెద్దేముల్, మార్చి 6: మండలంలోని ఆత్కూర్ గ్రామ పరిసర ప్రాంతాల్లో చ�
ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్ జిల్లా వ్యాప్తంగా కేసీఆర్ మహిళాబంధు వేడుకలు ఇబ్రహీంపట్నం, మార్చి 6 : మహిళల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నదని ఇబ్రహీంపట్�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు, మార్చి 6 : చిరువ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎమ్మె ల్యే జైపాల్యాదవ్కు పలువురు
70 ఏండ్లలో జరుగని అభివృద్ధి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగింది అభివృద్ధి, సంక్షేమాలపై ఫ్లెక్సీలు ఏర్పాటుచేయాలి అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ కృషి పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్రావు, విద్య�
పల్లెవాసులకూ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు కృషి వ్యాధిగ్రస్తులకు సత్వర సేవలకు అవకాశం ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం..పల్లె ప్రజలకు మ
శివరాత్రి పర్వదినానికి దేవాలయాలు ముస్తాబు విద్యుత్ కాంతుల మధ్య ధగ ధగ మెరుస్తున్న శివాలయాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నిర్వాహకులు పెరిగిన పండ్లు, పూల విక్రయాలు షాద్నగర్ రూరల్, ఫిబ్రవరి 28 : ఫరూఖ్న�
ఉమ్మడిజిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతున్న పనులు రంగారెడ్డి జిల్లాలో 723 రోడ్లకు రూ.41 కోట్లు మంజూరు వికారాబాద్ జిల్లాలో రూ.24.86 కోట్లతో 594 సీసీ రోడ్లు.. ఇప్పటికే 90 రోడ్ల పనులు పూర్తి మార్చిలోగా మిగిలినవి పూర్తి �
జిల్లా వ్యాప్తంగా జాతీయ సైన్స్ దినోత్సవం వివిధ పాఠశాలల్లో చిత్రలేఖనం, క్విజ్ పోటీలు ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 28: వైజ్ఞానిక రంగంలో విద్యార్థులు అత్యున్నత స్థాయికి ఎదుగాలని మున్సిపల్ చైర్పర్సన్ స్రవం�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి తలకొండపల్లి, ఫిబ్రవరి 28 : ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించి, గ్రామాలను అబివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ నా