అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె
శంకర్పల్లి, ఫిబ్రవరి 21 : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో శనగల కొనుగోలు కే�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం జిల్లాలో 17 లక్షల పనిదినాల తగ్గింపు ఉపాధి కోల్పోనున్న లక్షల మంది పేదలు బడ్జెట్లోనూ ఉపాధి హామీ పథకానికి అంతంత మాత్రంగానే నిధులు ఈ �
నాణ్యతా పరమైన ఇంజినీర్లుగా ఎదగాలి అంతర్జాతీయ ప్రమాణాలతో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ముందుకు.. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్రావు నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యం�
ఇక ఆన్లైన్లో ప్రజారోగ్య వివరాల నమోదు పేదలకు మరింత చేరువలో వైద్య సాయం వికారాబాద్ జిల్లాలో 713 మంది ఆశ వర్కర్లు త్వరలో పంపిణీకి సిద్ధంగా స్మార్ట్ ఫోన్లు పరిగి, ఫిబ్రవరి 21 : ప్రజారోగ్యమే పరమావధిగా రాష్ట్ర
ఇబ్రహీంపట్నం/ఆదిబట్ల ఫిబ్రవరి 21 : జిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఆదాయ వనరులు సమకూర్చటంతో పాటు మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నార�
తుర్కయాంజాల్, ఫిబ్రవరి 21 : సమష్టి కృషితోనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మునగనూరు 1వ, 2వ వార్డుల్లో సుమారు రూ.89.50 ల
రైతులకు తక్కువ ధరకే అద్దె పనిముట్లు, యంత్రాలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో మెరుగైన ఫలితాలు పనిముట్ల కొనుగోలుకు నిధులు మంజూరు చేస్తున్న రాష్ట్ర సర్కార్ వికారాబాద్ జిల్లాలోని నాలుగు మండలాల్లో కొనసాగుత�
టార్గేట్ మార్చి ౩1 గతానికి భిన్నంగా అనూహ్య స్పందన రంగారెడ్డి జిల్లాలో మొత్తం 558 గ్రామపంచాయతీలు ఈ ఏడాది పన్ను వసూలు లక్ష్యం రూ. 27.19కోట్లు ఇప్పటివరకు వసూలైంది రూ. 23.65 కోట్లు మార్చిలోగా వంద శాతం వసూలు చేసేలా కార�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాల అభివృద్ధి ఆధ్యాత్మికత పెంపునకు దేవాలయాల అభివృద్ధి తప్పనిసరి యాదాద్రి నిర్మాణంతో సీఎం కేసీఆర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలువనున్నది.. ఆలయ భూములను కాపాడుకుందాం రాష్�
8వ విడుత హరితహారానికి మొక్కల సంరక్షణ కోసం చర్యలు అటవీశాఖ ఆధ్వర్యంలో 2, గ్రామ పంచాయతీల్లో 14 నర్సరీల నిర్వహణ నర్సరీలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : రాష్ట్ర ప్రభుత్వం అడవుల శా
ఇబ్రహీంపట్నంరూరల్, ఫిబ్రవరి 20 : ఎందరో అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధించుకోగలిగామని, తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతున్నదని టీఆర్ఎస్వీ రాష్ట్ర సం�
చేవెళ్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, అంజయ్యయాదవ్ షాబాద్, ఫిబ్రవరి 20 : రాష్ట్రంలో క్రీడారంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చేవెళ్ల, షాద్నగర్ ఎ�