రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి షాబాద్, మార్చి 14: పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా �
ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన 150 కి పైగా కంపెనీలు 10 వేలకు పైగా ఉద్యోగాలు సిద్ధం పెద్ద సంఖ్యలో హాజరు కానున్న యువత డిగ్రీ, బీటెక్లు పూర్తి చేసిన వారికి తక్షణం ఉద్యోగాలు సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెల�
కులకచర్ల, మార్చి 14: ఆలయ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పాంబండ రామలింగేశ్వరస్వామి ఆలయ ఈవో సుధాకర్, చైర్మన్ రాములు హెచ్చరించారు. సోమవారం పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వారు విలేకరుల సమావేశంల�
సంకిరెడ్డిపల్లి, సంకిరెడ్డిపల్లి తండాల్లో తాగునీటికి కటకట పట్టించుకోని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో తీరిన అవస్థలు తాండూరు రూరల్, మార్చి 14: మండలంలోని సంకిరెడ్డిపల్లి, దాని అను
వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి వికారాబాద్, మార్చి 14: శాంతి భద్రతల పరిరక్షణకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీ�
దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 80,039 పోస్టులు భర్తీ చేస్తామని, 11,103 మంది ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల బాటపడుతున్నారు. కొలువు సాధించాలన్�
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బీపీఎల్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా పంపిణీ చేస్తున్న బియ్యం పంపిణీ విధానానికి ప్రభుత్వం మళ్లీ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. రేషన్ దుకాణాల్లో స�
తెలంగాణ రాష్ట్రంలో రైతుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఆదివారం షాద్నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నాఫెడ్, షాద్నగర్, చేగూరు పీఏసీ�
మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డుల్లో ఆదివారం ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని పరిశీలించి కాంట్రాక్టర్కు పలు సలహాలు, సూచనలు చేశారు.
సమాజంలో మార్పు తీసుకు వచ్చి, ప్రతి ఒక్కరిలో శాంతిని నెలకొల్పేందుకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు.
యువత క్రీడల్లోనూ రాణించాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. ఆదివారం మండలంలోని శ్రీరంగాపూర్ వద్ద నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ�
తెలంగాణలో కొలువుల కుంభమేళా కొనసాగనున్నది. తాజాగా ఖాళీల భర్తీకి రాష్ట్ర సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వగా, రంగారెడ్డి జిల్లాలో ఏఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో అధికారులు వెల్లడించారు. త్వరలో ప్రభుత్వం నోట
ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేస్తానని అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి తెలిపారు.