ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. సరస్వతీదేవి ఆలయాలతో పాటు పాఠశాలల్లో చదువులమ్మకు ప్రత్యేక పూజలు చేసి, చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. పలు పాఠశాలల్లో విద్యార్థు�
ఈ నెల 9న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కొనసాగనున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశ్, మంచిరెడ్డి ప్రశాంత్కుమార
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఎన్ఆర్ఈజీఎస్, సీడీపీ నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు భూమిపూజ కేశంపేట, ఫిబ్రవరి 5 : గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే అభివృద్ధ్ది పనులకు అధిక ప్రాధాన్యమ
సర్కారు బడులను ప్రైవే ట్, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నది. అందులో భాగంగానే ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వపాఠశాలల్లో మౌలిక వస�
ఈ ఆర్థిక సంవత్సరం జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఇప్పటివరకు గతేడాదికి మించి రెవెన్యూ ఖజానాకు వచ్చి చేరింది. ఈ ఏడాది జిల్లాలో వ్యవసాయేతర భూముల క్రయవిక్రయాలతో రూ.2813 కోట్ల ఆదాయం వచ్చింది.
పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో
దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం అమలుఆర్థికంగా ఎదుగనున్న పేద దళితులుఅత్యవసర సమయాల్లో రక్షణనిధి వినియోగంఈ నెల 5లోపు లబ్ధిదారులను ఖరారు చేస్తాంఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలునియోజకవర్గంలో ముందుగా 100
మాస్కులు ధరించి, శానిటైజ్ చేస్తూ తరగతి గదిలోకి అనుమతిపలుచోట్ల పచ్చని తోరణాలతో అలంకరణఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం పాఠశాలలు కొవిడ్ నిబంధనల మధ్య ప్రారంభించారు. ప�
పట్టుదలే ఆయన పెట్టుబడికార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో..40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల అధిరోహణమంచిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిజిల్లా అధ్యక్ష పదవితో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూత
కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులగోడలపై విజ్ఞానాన్ని పెంచేలా పెయింటింగ్లుఆవరణలో ఆకట్టుకుంటున్న పచ్చదనంహయత్నగర్ రూరల్, ఫిబ్రవరి 1: అది అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాప
పేదల ఆరోగ్య సంరక్షణకు చర్యలుఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిసీఎంఆర్ఎఫ్ చెక్కులు అం దజేతఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి