కడ్తాల్, ఫిబ్రవరి 23 : ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ముందుకెళ్లి ప్రజల భాగస్వామ్యంతో మండలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయం ఆవర�
పరిగి, ఫిబ్రవరి 23 : జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యాధికారులత�
కేశంపేట, ఫిబ్రవరి 23 : కేశంపేటలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎద్దులతో బండలాగుడు పోటీలను నిర్వహించగా, గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్త�
మన ఊరు-మన బడితో రూపుమారుతున్న సర్కారు బడులు కార్పొరేట్కు దీటుగా మౌలిక వసతుల కల్పన రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడుతల్లో రూ.7,298 కోట్ల నిధుల కేటాయింపు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం దాతలు ముందుకొచ్�
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని చటాన్పల్లి రైల్వే వంతెన నిర్మాణ పనులకు తొలి అడుగు పడింది. త్వరలోనే నిర్మాణ పనులకు గుత్తేదారులను ఆహ్వానించేందుకు ఆర్అండ్బీ అధికారులు పనులు ప్రారంభించారు. ఇందులో భ�
గ్రామీణ ప్రాంతాల్లో ఆశ కార్యకర్తలు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 53 మంది ఆశ కార్యకర్త�
పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక�
కొడంగల్ నియోజకవర్గం పోలేపల్లి గ్రామంలో వెలిసిన ఆలయ ఎల్లమ్మ జాతర బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. 24 నుంచి 28వ తేదీ వరకు ఐదు రోజులపాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.
కరోనా విపత్కర పరిస్థితిలో పల్లెలు, తండాల్లో ఆశలు అందించిన వైద్య సేవలు వెలకట్టలేనివి అని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం మాడ్గుల మండల కేంద్రంలో వాసవీ ఫంక్షన్హాలు మాడ్గుల, ఇర్విన్ పీహెచ్సీ �
అన్నివర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 117మంది లబ్ధిదారులకు రూ. 1,17,13,532 కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చె
శంకర్పల్లి, ఫిబ్రవరి 21 : రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములో శనగల కొనుగోలు కే�
వచ్చే ఆర్థిక సంవత్సరానికి పని దినాలను తగ్గిస్తూ కేంద్ర సర్కార్ నిర్ణయం జిల్లాలో 17 లక్షల పనిదినాల తగ్గింపు ఉపాధి కోల్పోనున్న లక్షల మంది పేదలు బడ్జెట్లోనూ ఉపాధి హామీ పథకానికి అంతంత మాత్రంగానే నిధులు ఈ �
నాణ్యతా పరమైన ఇంజినీర్లుగా ఎదగాలి అంతర్జాతీయ ప్రమాణాలతో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ముందుకు.. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ శ్రీనివాస్రావు నమస్తే తెలంగాణ, కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యం�