జిల్లాలో టీఆర్ఎస్ను తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల మార్గదర్శకంలో ముందుకు సాగుతాం ఇప్పటికే జిల్లాలో 90శాతంపైగా ప్రజాప్రతినిధులు గులాబీ పార్ట�
గుండాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలకార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సౌకర్యాలుదాతల సహకారంతో 30 ఏండ్ల కింద నిర్మాణంబెంచీలు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటుగ్రీనరీతో ఆహ్లాదకరమైన వాతావరణం‘మన ఊరు-మనబడి’తో మరిన్ని వసతులుషాబ�
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డిబషీరాబాద్, జనవరి 28 : సొంత మండలమైన బషీరాబాద్కు అధిక ప్రాధాన్యమిస్తానని, మండలంలోని బీటీ రోడ్ల మరమ్మతులకు రూ.2 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్�
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్షాద్నగర్ సర్కారు దవాఖానలోఐసీయూ విభాగం ప్రారంభంషాద్నగర్, జనవరి 28 : ప్రైవేట్కు దీటుగా సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. �
శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో 53141, వికారాబాద్లో 12908 కుటుంబాల సర్వేజ్వర లక్షణాలున్నవారికి ఐసొలేషన్ కిట్ల అందజేతషాబాద్, జనవరి 28 : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన ఇంటింటికీ ఆరోగ్య సర�
బొంరాస్పేట, జనవరి 27: బొంరాస్పేట మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు శేరి నారాయణరెడ్డి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఇన్చార్జ్ ఎంపీడీవో పాండుకు అందజేశారు. వ్యక్తిగత కారణాలతో తాను రాజ�
కరోనా పరీక్షలు చేస్తున్న వైద్య సిబ్బందిపాజిటివ్ వచ్చిన వారికి ఐసొలేషన్ కిట్ అందజేతకొవిడ్ నిబంధనలపై అవగాహనయాచారం, జనవరి27 : మండలంలో జ్వర సర్వే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మండలంలోని 24గ్రామాల్లో గురు
రంగారెడ్డి జల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డిఅబ్దుల్లాపూర్మెట్ మండలానికి రూ.2కోట్ల నిధులుఅదనంగా అనాజ్పూర్కు రూ.45లక్షలు మంజూరుఅబ్దుల్లాపూర్మెట్, జనవరి 27 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం కే�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికిశుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలుమంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస�
మహేశ్వరం : మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. శుక్రవారం తుక్కుగూడలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్ యార్డులో జరుగుతున్న ఏర్పాట
కందుకూరు : గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల మాజీ అ�
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు మంచాల, జనవరి 27 : ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా గురువారం టీఆర్ఎస
చంపాపేట : ఉపాధ్యాయుల బదిలీల్లో చోటుచేసుకుంటున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి అన్నారు. పీఆర్టీయూ-టీఎస్ ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ, జనవరి 26 : ఇబ్రహీపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర�
రంగారెడ్డి జిల్లాలో 558,వికారాబాద్ జిల్లాలో 1216 అదనపు గదులు ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు త్వరలో పనుల ప్రారంభం ‘మన ఊరు-మన బడి’తో ప్రభుత్వ పాఠశాలల దశ మారనున్నది. ఇందులో భాగంగా స్కూళ్లలో మెరు