పరిగి, జనవరి 22 : ఇంటింటి జ్వర సర్వేతో కరోనా కట్టడి అవుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. సెకండ్ వేవ్ సమయంలో నిర్వహించిన జ్వర సర్వే సత్ఫలితాలనిచ్చిందని, నీతి ఆయోగ్ సైతం జ్వర సర్వేను ప�
మొదటగా నియోజకవర్గానికి వంద మంది ఎంపికవారంలోగా లబ్ధిదారుల జాబితాను తయారు చేయండిఅధికారులతో కలిసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే..దళితులు ఎదుగాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతంరూ. 1200 కోట్లను
‘మన ఊరు-మన బడి’తో విద్యార్థులకు మంచి రోజులుపైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాలో రెండు పాఠశాలలు ఎంపికవచ్చే విద్యాసంవత్సరం నుంచి 1-10 తరగతులకు ఆంగ్ల బోధనఇప్పటికే పలు పాఠశాలల్లో అమలు రంగారెడ్డి, జనవరి 22, (
రెండు రోజుల్లో 1,12,623 ఇండ్ల సర్వేజ్వర సర్వేల్లో పాల్గొన్న పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, రోహిత్రెడ్డిముమ్మరంగా కొనసాగుతున్న జ్వర సర్వేమరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంరెండో రోజు రంగార�
ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ పనితీరు ఆదర్శనీయంరూ.95 కోట్ల నిధులు మంజూరుతో సీఎం, మంత్రి, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకంషాద్నగర్, జనవరి 22 : దశాబ్దాల కల నెరవేరిన వేళ, షాద్నగర్ ప్రాంత వాసుల సమస్యకు చరమగీ�
తక్షణమే అమల్లోకి మన ఊరు- మన బడి పథకం గ్రేటర్లో ఆలియా, మహబూబియా, శివరాంపల్లి, జిల్లెలగూడ స్కూళ్లు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక సిటీబ్యూరో, జనవరి 20 (నమస్తే తెలంగాణ) :రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేసిన సీఎం కేసీఆ
5,33,229 మంది రైతులకు రూ.650కోట్లు జమ అర్హులైన ప్రతి రైతుకూ అందిన పెట్టుబడి సాయం తప్పిన అప్పుల కష్టాలు.. వెల్లువెత్తుతున్న హర్షం రంగారెడ్డి, జనవరి 20, (నమస్తే తెలంగాణ): జిల్లా రైతులు యాసంగి సీజన్కు సంబంధించిన పెట్�
కొత్తూరు రూరల్, జనవరి 20: కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం జహంగీర్పీర్ బాబా అని రాష్ట్ర వక్ఫ్బోర్డు అసిస్టెంట్ సెక్రటరీ ఖాజీఫ్ ఫారూఖ్ ఆరిఫీ అన్నారు. మండలంలోని ఇన్ముల్నర్వ గ్రామ శివారులోని సయ్యద�
బొంరాస్పేట, జనవరి 20 : కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజన తం డాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తండాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు తన పుట్టిన రోజైన �
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, అంజయ్యయాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత కడ్తాల్, జనవరి 20 : పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసాను కల్పిస్తున్నదని ఎమ్మెల్సీ కసిర�
ప్రమాదాల నివారణకు చర్యలు సాధారణంగా క్రైం రేటు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి కొడంగల్, జనవరి 20 : జిల్లా పరిధిలో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించి, జిల్లాలోని 560 గ్రామాల్లో గ్రామానికి కనీసంగా 10 సీసీ కెమెరాలు �
స్వచ్ఛతలో 40 పాయింట్లకు 37 పాయింట్లు సాధించి రాష్ట్రంలో మూడో స్థానం పొందిన వికారాబాద్ జిల్లా22 గ్రామాల్లో సర్వే చేసిన కేంద్ర బృందంపరిగి, జనవరి 19 : పారిశుధ్యంలో వికారాబాద్ జిల్లాకు రాష్ట్రస్థాయిలో మూడో స్�
ఆమనగల్లు, జనవరి 19 : టీఆర్ఎస్ పాలనలో తండాలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం మాడ్గుల మండలంలోని జయరాం, ఫకీరాతండాల్లో ఎన్ఆర్జీఎస్, సీడీఎఫ్ నిధులు రూ.18 లక్షలు, నల్లవారిపల్లిలో