షాద్నగర్టౌన్, జనవరి 19 : సీఎం సహాయనిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. పట్టణానికి చెందిన ఉమామహేశ్వరికి మంజూరైన రూ. 21500 సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును బుధవారం ఆమె కు
షాబాద్, జనవరి 19 : జిల్లాలోని షాబాద్ పహిల్వాన్షావలి దర్గా ఉర్సు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు వారం రోజుల పాటు కొనసాగుతాయని ఉర్సు నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. �
one died in tractor accident at yacharam | రంగారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు యాచారం మండలం నందివనపర్తి వద్ద బోల్తాపడింది. స్తంభాల
‘మన ఊరు-మన బడి’తో 12 అంశాలపై ప్రధానంగా దృష్టిప్రతి గది, సదుపాయాల ఫొటోలు ఎస్ఐఎస్ యాప్లో అప్లోడ్ఈ ఏడాది విద్యార్థులు అధికంగా ఉన్న 35 శాతం స్కూళ్ల ఎంపికఅన్ని మౌలిక వసతులతో అద్భుతంగా మారనున్న బడులువికారా
వానకాలం పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయండియాసంగిలో వరికి బదులు ఇతర పంటలు సాగయ్యేలా అధికారులు దృష్టి పెట్టాలికూరగాయల మార్కెటింగ్కు స్వయం సహాయక సంఘాల సహకారం తీసుకోవాలినెలాఖరులోగా వ్�
ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికడ్తాల్ మండలంలో ఘనంగా ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలుఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, నాయకులు కడ్తాల్, జనవరి 18 : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచే
ఎలిమినేడు భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాంఎమ్మెల్యే సహకారంతో పరిహారం అందిస్తాంవైస్ఎంపీపీ వెంకటప్రతాప్రెడ్డి, సర్పంచ్ అశోక్వర్ధన్రెడ్డిఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 18 : ఎలిమినేడులో ఎరోస్పేస్కు భూమ�
ధరల నియంత్రణలో కేంద్రం విఫలంకరోనా కట్టడికి అందరూ సహకరించాలిపరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిపరిగి, జనవరి 18 : ఎరువుల ధరలు పెంచడం ద్వారా రైతులపై మోయలేని భారం పడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుకు నిర్ణయంరంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే 180 స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియంఉమ్మడి జిల్లాలో 2,407 ప్రభుత్వ పాఠశాలలు.. 2.66 లక్షల వరకు విద్యార్థులునాణ్యమైన విద్యనందించేందుకు పక్కా ప్ర�
పిల్లిపల్లిలో ఆవుదూడపై పంజా విసిరిన చిరుతతాడిపర్తి, ముద్విన్ అటవీ ప్రాంతంలో సంచారంమూగజీవాలపై వరుస దాడులుభయాందోళనలో రైతులుచిరుతను బంధించడానికి అధికారుల యత్నంయాచారం, జనవరి 17 : మండలంలో ఓ చిరుత జోరుగా సం�
వికారాబాద్, తాండూరు దవాఖానల్లో ఊయలలు ఏర్పాటుమాతా శిశు సంరక్షణ శాఖ ఆధ్వర్యంలో దత్తతపై అవగాహన కార్యక్రమాలుఆస్పత్రుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సిబ్బందిపరిగి, జనవరి 17 : పుట్టిన పిల్లలను దవాఖానలు, బస్టాం
రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేతరూ.2.10 లక్షల నగదు, 3 కార్లు, 5 సెల్ఫోన్లు స్వాధీనంపోలీసుల అదుపులో ఐదుగురు.. పరారీలో మరో ఐదుగురుముఠాపై పథకం ప్రకారమే దాడిమీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీ�
ఆదాయాభివృద్ధిని పెంచేందుకు సెర్ప్ చేయూతకులకచర్ల మండలంలో 1106 స్వయం సహాయక సంఘాలుకులకచర్ల, జనవరి 17 : పేదరికాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం సెర్ప్ ద్వారా వివిధ కార్యక్ర మాలను నిర్వహిస్తున్నది. గ్రామాల్ల�