పేద ప్రజల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసానిస్తుందని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ గ్రామానికి చెందిన నర్సింహులు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో
దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకం అమలుఆర్థికంగా ఎదుగనున్న పేద దళితులుఅత్యవసర సమయాల్లో రక్షణనిధి వినియోగంఈ నెల 5లోపు లబ్ధిదారులను ఖరారు చేస్తాంఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలునియోజకవర్గంలో ముందుగా 100
మాస్కులు ధరించి, శానిటైజ్ చేస్తూ తరగతి గదిలోకి అనుమతిపలుచోట్ల పచ్చని తోరణాలతో అలంకరణఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మంగళవారం పాఠశాలలు కొవిడ్ నిబంధనల మధ్య ప్రారంభించారు. ప�
పట్టుదలే ఆయన పెట్టుబడికార్యకర్తలు, నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో..40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవుల అధిరోహణమంచిరెడ్డి రాజకీయ ప్రస్థానంలో మరో మైలురాయిజిల్లా అధ్యక్ష పదవితో టీఆర్ఎస్ శ్రేణుల్లో నూత
కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి గ్రామస్తులగోడలపై విజ్ఞానాన్ని పెంచేలా పెయింటింగ్లుఆవరణలో ఆకట్టుకుంటున్న పచ్చదనంహయత్నగర్ రూరల్, ఫిబ్రవరి 1: అది అబ్దుల్లాపూర్మెట్ మండలం కుత్బుల్లాప
పేదల ఆరోగ్య సంరక్షణకు చర్యలుఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి,ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిసీఎంఆర్ఎఫ్ చెక్కులు అం దజేతఇబ్రహీంపట్నం రూరల్, ఫిబ్రవరి 1 : ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఆపదలో ఉన్న ప్రతి
రూ.13 లక్షల నగదు రికవరీపోలీసులకు సీఐ అభినందనఆమనగల్లు, ఫిబ్రవరి 1: మూఢ విశ్వాసాలను ఆసరాగా చేసుకుని ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు బురిడీ బాబాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాడ్గుల సీఐ కృష్ణమోహన�
విద్యార్థులు లేక మూతపడ్డ బడులు మళ్లీ ప్రారంభం జిల్లావ్యాప్తంగా 38 జీరో పాఠశాలలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ విద్యా బోధన ఉపాధ్యాయులనూ కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడితో మారనున్న పాఠశా�
ఈ నెల 9న అభివృద్ధి పనులను ప్రారంభించనున్నమంత్రి కేటీఆర్, సబితారెడ్డిఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఇబ్రహీంపట్నం, జనవరి 31 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధికి దండిగా నిధులు రాబడుతున్నామని ఇబ్రహీం�
ఉపాధి హామీ మండల సామాజిక తనిఖీ సమావేశంలో డీఆర్డీవో పీడీ ప్రభాకర్ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 31 : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులపట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీవో పీడీ ప�
యాచారం, జనవరి 31 :టీఆర్ఎస్ అభివృద్ధి కోసం కష్టపడే కార్యకర్తలకు భవిష్యత్లో సముచిత స్థానం ఉంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్�